Uttarkashi | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
Texas | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్లోని మిడ్లాండ్ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది.
earthquake | సంగారెడ్డి జిల్లాను భూకంపం వణించింది. కోహీర్ మండలం బిలాల్పూర్లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం
Meghalaya | ఈశాన్య భారతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున అరుణాచల్ప్రదేశ్లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు
Nashik | మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా
Earthquake | సోలమన్ దీవుల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతత ప్రకంపనలు వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ ప్రకంపనల నేపథ్యంలో
earthquake | ఇండోనేషియాలో జక్తారాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలగా.. పెద్ద ఎత్తున పగుళ్లు బారాయి. ప్రకంపనలతో 46 మంది ప్రాణాలు
Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో
సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
Amritsar | ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్లోని అమృత్సర్
Earthquake | వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా