Earthquake in Taiwan | తైవాన్ను భారీ భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో ఆదివారం ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆగ్నేయ తైవాన్లోని చిషాంగ్ టౌన్షిప్లో 10 కిలోమీటర్ల లోతులో
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 4.19 గంటలకు లేహ్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్
Papua New Guinea | పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూగనియాలో (Papua New Guinea)భారీ భూకంపం సభవించింది. ఆదివారం తెల్లవారుజామున కైనాంన్టూలో భూమి కంపించింది.
Katra | జమ్ముకశ్మీర్లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Champhai | మిజోరంలోని చంఫైలో (Champhai) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు చంఫైకి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయిందని
బీజింగ్ : చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాల
Indonesia | ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి
జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో శుక్రవారం వేకువజామున 3. 28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రాకు 62 క
Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
Bikaner | రాజస్థాన్లోని బికనేర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)
Kathmandu | నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని