Iran | ఇరాన్లో భారీ భూకంపం సంభవించించింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్గంజ్ ప్రావిన్స్లోని ఓడరేవు పట్టణం బందర్ అబ్బాస్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. బందర్ అబ్బాస
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయ�
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు అఫ్గానిస్థాన్లోని ఖోస్త్ ప్రావిన్సులో బుధవారం తెల్లవారుజామున పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 1000 మంది దాకా మృత్యువాత పడగా, 1,500 మందికిపైగా గాయాలపాలయ్�
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 920 మంది ప్రాణాలను కోల్పోయారు. సమ�
Earthquake | అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో భారత్ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్ నగరంలో
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నే�
న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కే�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీ�
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..