Earthquake | అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో భారత్ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్ నగరంలో
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నే�
న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కే�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్బెల్ బే వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీ�
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. డిగ్లిపూర్లో శనివారం రాత్రి 11.04 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 4.1గా ఉందని వెల్లడించింది
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..
Arunachal Pradesh | అరుణాచల్ప్రదేశ్లో (Arunachal Pradesh) భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో పాంజిన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయింది
Tirupati | ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని
Taiwan | తైవాన్లో (Taiwan) భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్స్కేలు వీటి తీవ్రత 6.6గా నమోదయింది.