సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
దసరా పండుగ సీజన్ కావడంతో అటు షాపింగ్ సెంటర్లు ఇస్తుండే రిబేట్లు ఒక వైపు, ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల సమర్పణలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు గెలుచుకుంటున్న లక్కీ డ్రా ద�
బతుకమ్మ, దసరా,దీపావళి పండుగులు సమీపిస్తున్నా వేతనాలు రాకపోవడంతో అతిథి అధ్యాపకులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు వచ్చే కనీస వేతనాలు సమయానికి అంద�
‘ముడా’ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా తర్వాత సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చునని అన్నారు.
దసరా! జగన్మాతను కొలిచే వారికి... పది రోజులపాటు తనివితీరా చేసుకునే పండుగ. ఆస్తికులకు రకరకాల సంప్రదాయాలను గుర్తుచేసే వేడుక. దసరా ఒక్కరోజులో ముగిసేదీ కాదు, ఒకేతీరున జరిగేదీ కాదు. బతుకునే ఓ దేవతగా భావించే అరుద�
నవీపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మేకల సంత కిటకిటలాడింది. దసరా పండుగ నేపథ్యంలో రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా,
దసరా సంబురాలను రెట్టింపు చేస్తూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రాతో డబుల్ బొనాంజాను అందిస్తుంది. దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న లక్కీ డ్రాను మాదాపూర్లోని బిగ్ సీలో వి
నవరాత్రుల్లో భాగంగా అష్టమి రోజున అమ్మవారికి జంతుబలి ఇవ్వడం జిల్లాలో ఆచరంగా వస్తున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతోపాటు జాజాపూర్, కోటకొండ, దామరగిద్ద, ఊట్కూరు గ్రామాల్లో సోమ వంశీయ క్షత్రియ సమాజ్ కులస్తు�
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు.. పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతిఊరిలో, ప్రతి గుడిలో నాటించాలన్న సంకల్పం తీసుకున్నది. దసరా పండు
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏ