దసరా పండుగ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. దసరా, సంక్రాంత్రి పండుగ సమయాల్లో నగరం నుంచి దాదాపు 60 శాతం మంది తమ తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు.
దసరా పండుగ పూట ట్రిపుల్ ఆర్ రైతులపై సరార్ పిడుగు వేసింది. విజయదశమి రోజున బహిరంగ నోటీస్ ఇచ్చింది. వలిగొండ, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు చెందిన భూములు ప్రభుత్వానికి సంక్రమించాయంటూ అందులో పేరొంది. ఇందుల
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. శనివారం గ్రామస్తులతో కలిసి పాలపిట్టను దర్శించుకుని, జంబి చెట్టుకు పూజలు
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచే వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆదివారం పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇం�
బతుకమ్మ, దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పలేదు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని బస్టాండ్లకు ఆదివారం తరలిరావడంతో అవి ప్రయాణికులతో నిం�
అన్నదమ్ములైన ఆ చిన్నారులు కొత్త బట్టలు వేసుకొని దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇంట్లో అందరితో సరదాగా గడుపుతుండగా.. అలా బయటికి వెళ్లొద్దామంటూ వారిని తండ్రి బైక్పై బయటికి తీసుకెళ్లాడు. ఇద్ద�
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది.
‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వజనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది.
దసరా పండుగను చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద శుక్రవారం బోనాల పండుగను నిర్వ�
దసరా పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాలమూరు ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపోయినన్ని బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాండూరుకు బస్సులు �
‘జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైల స్తుతే’ సర్వ మంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమి
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఏదైన కార్డుతో కొనుగోలుపై రూ.10 వే�
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో పెద్ద పండుగైన విజయదశమికి ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో సొ�