‘ఆపరేషన్ దుర్గం చెరువు’లో మొదటి పిల్లాడిని కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర మిగతా నలుగురిని ఎలా రక్షించుకోవాలన్న దానిపై దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి టీ తీసుకొని..రుద్ర క్యాబ�
TG High Court | దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
చెరువుల ఆక్రమణలు, ఎఫ్టీఎల్ భూముల పరిరక్షణకు మడికట్టుకున్న హైడ్రా.. ఇప్పుడు చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి జనాలు ఉండే నివాసాలపై బుసలు కొడుతూ.. ధనికులు, సంపన్నవర్గాలు, రాజకీయ పలుకుబడి కలిగిన నేతల విషయంలో �
వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలుపాలన్న గత కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురుడుపోసుకున్న ప్రతిపాదనల్లో మరో అద్భుతమైన భారీ మురుగునీటి ప్రాజెక�
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం దుర్గం చెరువు, గోల్కొండ ఫోర్ట్లో ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్' పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహ�
హైదరాబాద్ దుర్గం చెరువు లో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులోకి రసాయన వ్యర్థాలు చేరకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, చెరువు పరిరక్షణ కోసం నిపుణుల కమిట
ఆదివారం ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) -2024 ఉత్సాహంగా సాగింది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు చురుకుగా పాల్గొన్నారు.