నగరంలోనే అతి ప్రాచీన, అరుదైన వారసత్వ గుట్టల పరిరక్షణపై జనాలు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణం గొంతు కోసినట్లుగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. చారిత్రక స్పృహ లేకుండా, వందల ఏళ్ల నాటి రాయదుర్గం, దు�
హైదరాబాద్ మహానగరానికే ప్రాచీన గుర్తింపుగా నిలిచిన అరుదైన వారసత్వ గుట్టలు, పర్యావరణ సంపదపై కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ గురిపెట్టింది. చారిత్రక స్పృహ, పర్యావరణ పరిరక్షణను పూర్తిగా పక్కనబెట్టి, వేల కోట్
Durgam Cheruvu | ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణానికి సమాధి కడుతున్నది. చరిత్ర, వారసత్వాన్ని పరక్షించాల్సిన సర్కారే.. వందల ఏండ్ల నాటి అరుదైన సహజ సంపదను అంగడి సరుకుగా మార్చేందుకు సిద్ధమైంది.
63 కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటూ పలుమార్లు హైకోర్టు ఆగ్రహానికి గురైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరు ఇప్పటికీ మారడం లేదు. బుల్డోజర్ ధ్వంసరచనను ఆయన సమర్థించుకొంటూనే ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పన
Durgam cheruvu | మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది. అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది.
Congress rule | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అన్ని రంగాల వారినీ నమ్మించి మోసం చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిం�
దుర్గంచెరువులో ఐదు ఎకరాల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకం�
వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువును కబ్జా చేశాననేది పూర్తి నిరాధారమని ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతి�
చెరువుల పరిరక్షణ పేరిట పేదల ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అవే చెరువులను అభివృద్ధి పనుల కోసం భ్రష్టు పటిస్తున్నది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వందేండ్�
Durgam Lake | చెరువుల్లో ఇండ్లను నిర్మించుకున్నారంటూ కూల్చివేస్తున్న హైడ్రా అధికారుల కు ఏకంగా చెరువులోని అక్రమ పార్కింగ్ను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
‘ఆపరేషన్ దుర్గం చెరువు’లో మొదటి పిల్లాడిని కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర మిగతా నలుగురిని ఎలా రక్షించుకోవాలన్న దానిపై దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి టీ తీసుకొని..రుద్ర క్యాబ�