మాదాపూర్ : మద్యానికి బానిసై తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్�
కొండాపూర్ : వినాయక శరన్నవరాత్రులను పురస్కరించుకుని గణపయ్య నిమజ్జనానికి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని �
Saidharam Tej | అతి వేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్కు ప్రమాదం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తు
శేరిలింగంపల్లి, ఆగస్టు 14: ఓ వైపు చుట్టూ ఎత్తైన కొండలు.. మరో వైపు రంగురంగుల అద్దాల బహుళ జాతి సంస్థల భవనాల మధ్య ప్రకృతి అందాలను కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణంలో త్రివర్ణ రంగులతో సెయిలింగ్ పడవల ప్రత్యేక విన
మాదాపూర్, ఆగస్టు 11: నిబంధనలను ఉల్లంఘించి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన నడిరోడ్డుపై పుట్టిన రోజు జరుపుకున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ త�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప�
టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. ఈ ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా లేజర్, లైట్ షోలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద �