హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఈ శిలలు దుర్గం చెరువు వంతెన మీదుగా ప్రయాణిస్తున్న ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సైబర్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటీవలే ఈ శిలలు వన్నెగొలిపేలా ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాటు చేసింది. దీంతో రాత్రిపూట ఈ రాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.