ఆదివారం ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) -2024 ఉత్సాహంగా సాగింది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు చురుకుగా పాల్గొన్నారు.
హైదరాబాద్లోని దుర్గంచెరువులో కాలుష్యం, ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణలు లేకుండానే ఆక్రమణలు లేవని, కాలుష్యం వెదజ�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
తండ్రితో గొడవపడి తీవ్ర మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో న�
హైదరాబాద్ నగరం చుట్టూ వేల ఏండ్ల నాడే వెలిసిన పురాతన రాతిశిలలను రక్షించుకుందామంటూ నగరానికి చెందిన ‘ది సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పిస్తున్నది.
Hyderabad | నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈనెల 6న అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున
Cable Bridge | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad )లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) పై 5 రోజుల పాటు రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం( Hyderabad City ) ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది కేవలం టీజర్ మాత్రమే.. సినిమా ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సినిమా ష�
మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దు
హైదరాబాద్ : ఓ గుర్తు తెలియని మహిళ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృం�
Vijaya | రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ రోజు రోజుకు తన మార్కెట్ను విస్తరించుకుంటున్నది. గతేడాది ప్రారంభించిన విజయ బ్రాండ్ ఐస్క్రీం (Vijaya ice cream) ఉత్పత్తులను విస్తృతం చేస్తూ
మాదాపూర్ : అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతదేహం దుర్గం చెరువులో నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపి�