భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెళ్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వీణ, నవీన్ దంపతుల గత కొన్నెండ్లుగ
దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
తెలంగాణ శాసన మండలి సభ్యుడు శంభీపూర్ రాజు మొబైల్ ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు.
MLC Shambipur Raju | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేశారు. దీంతో తన వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై శంభీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
Dundigal | కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో సంగారెడ్డి జిల్లా కంగై మండలంలోని తురకవాడగమ్మ గ్రామానికి చెందిన రత్నతో 11 ఏండ్ల క్రితం (2014లో) వివాహమైంది. వీరికి 4 కొడుక�
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇంటి ప్రహరి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కే
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంభీపూర్లో (Shambipur) కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంట�
Illegal Construction | అధికారులు శుక్రవారం రాత్రి బౌరంపేటలోని సింహపురి కాలనీలో ఓ భారీ షెడ్డును కూల్చివేశారు. అయితే 12 గంటలు గడిచిందో లేదో నిర్మాణదారుడు అధికారులకు సవాలు విసురుతూ తిరిగి పనులు మొదలుపెట్టడం స్థానికులను
Govt lands | ఇటీవల భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ భూములపై కన్నేసిన అక్రమార్కులు ఎలాగైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుండిగల్ స్థానిక మాజీ కౌన్సిలర్ (బీఆర్ఎస్) శంకర్ నాయక్ అన్నారు.
దంపతుల మధ్య నెలకొన్న చిన్నచిన్న తగాదాల నేపథ్యంలో ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కుత్బుల
రెప్పపాటు సమయంలో కన్నతల్లి ఎదుటే జరిగిన ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన రాజురె�
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తల్లితోపాటు స్కూల్కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
vehicles theft gang | దుండిగల్, సూరారం, బాలానగర్ పీఎస్ల పరిధిలో గత పక్షం రోజులుగా ద్విచక్ర వాహనాలు మాయమవుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు క్రైమ్, ఎస్ఓటి, లాండ్ ఆర్డర్ పోలీసులు టీంలుగా ఏర్పడి, నిఘా పెంచారు.
దుండిగల్, జూన్ 23: రూ.లక్షల విలువైన గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటి�