MLA KP Vivekananda | ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో శాంతి సామరస్యం.. భక్తి సమభావం నెలకొంటుందని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద అన్నారు. రాజుల రామారం సర్కిల్ సూరారం డివిజన్ నల్లగుట్ట భ్రమరాంబ మల్లికా�
ఆటో చోరీ విషయంలో పోలీసులు స్టేషన్కు పిలవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవ ర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుండిగల
కుటుంబ కలహాలు, భూతగాదాల నేపథ్యంలో పరిష్కరించుకుందామని స్నేహితుడితో పిలిపించి.. మద్యం తాగి సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో శ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, గండిమైసమ్మ-దుండిగల్ మండల పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు స్థలాలు కబ్జాకు గురవుతు�
School bus | దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి(Girl Died)
భవననిర్మాణ సంస్థ నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకున్నది. కార్మికుల ప్రాణాల రక్షణకు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండానే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఓ కూలీ జీవితం గాల్లో కలిసింది. వైరు �
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (Passing Out Parade) నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్
KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్సభ �
KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్