ఎదురు ఎదురుగా వస్తున్న టిప్పర్, కారు ఢీకొన్న సంఘటనలో కార్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బౌరంపేట స్నేక్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది.
MLA KP Vivekananda | మహా శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని శ్రీశ్రీశ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబికా మల్లికా
Dundigal | దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 453, 454 లలో ఆర్టీవో కార్యాలయానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని రద్దుచేసి గ్రామస్తులకు పంపిణీ చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ మ�
NMC | నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రెండు, దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలోని నాలుగు క్లినికల్ప�
Dundigal | దుండిగల్ : బాచుపల్లిలోని ఓ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై అటు కుటుంబీకులు, ఇటు పోలీసులకు సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం వైద్యశాలకు మృతదేహ
MLA KP Vivekananda | ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో శాంతి సామరస్యం.. భక్తి సమభావం నెలకొంటుందని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద అన్నారు. రాజుల రామారం సర్కిల్ సూరారం డివిజన్ నల్లగుట్ట భ్రమరాంబ మల్లికా�
ఆటో చోరీ విషయంలో పోలీసులు స్టేషన్కు పిలవడంతో మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవ ర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుండిగల
కుటుంబ కలహాలు, భూతగాదాల నేపథ్యంలో పరిష్కరించుకుందామని స్నేహితుడితో పిలిపించి.. మద్యం తాగి సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో శ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, గండిమైసమ్మ-దుండిగల్ మండల పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు స్థలాలు కబ్జాకు గురవుతు�
School bus | దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి(Girl Died)
భవననిర్మాణ సంస్థ నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకున్నది. కార్మికుల ప్రాణాల రక్షణకు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకుండానే నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఓ కూలీ జీవితం గాల్లో కలిసింది. వైరు �
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (Passing Out Parade) నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.