దుండిగల్ 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను త్వరలో ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్తో కలిసి శుక్రవారం ఆయన ప�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అధికారులు 8,946 కిలోల నారోటిక్స్ డ్రగ్స్ సహా సైకోట్రోపిక్ పదార్థాలను దుండిగల్ ప్రాంతంలో ధ్వంసం చేశారు.
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ (Dundigal) ఎయిర్ఫోర్స్ అకాడమీలో (Air Force Academy) కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్ను (Combined Graduation Parade) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ముఖ్య అతి�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో �
వ్యర్థాల నుంచి తయారయ్యే మరో విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. 15 మెగావాట్ల సామర్థ్యంతో దుండిగల్లో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ వచ్చే నెలాఖరులోగా అందుబాటులో�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
దుండిగల్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Dundigal | దుండిగల్లో (Dundigal) రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్పల్లిలో రోడ్డుపై బ్రేక్డౌన్ అయిన డీసీఎంను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
సారంగ్ బృందం హెలీకాఫ్టర్ల విన్యాసాలు.. పారాచూట్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. శిక్షణ పూర్తయిన భారత వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లైయింగ్ కేడెట్లు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం దుండిగల్ �
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మల్లంపేట్లోని కత్వా చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దుండిగల్ పోలీసులు ఆదివారం ర
దుండిగల్, మే 12: దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు ప్రతిష్ఠాత్మక ఇపామ్ అవార్డు దక్కింది. హైదరాబాద్లో కళాశాల ప్రిన్సిపల్ �
దుండిగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఉమ్మడిరంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ 12వ సర్వసభ్య