పట్టా భూమి పేరుతో చెరువునే స్వాహా చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఏకంగా చెరువు మధ్యలోనే ఫెన్సింగ్ వేసి, పశువుల కొట్టాల పేరుతో ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మించుకున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం �
Drinking Water | దుండిగల్ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్లోనూ మున్సిపాలిటీకి చెందిన నీటిని ,బిల్డింగ్నీ వాడుకుంటూ ప్రైవేట్ వారిలా అధికంగా రుసుమును వసూలు చేస్తున్నారని మాజీ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్క�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
Shambhipur Raju | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు.
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన థింగ్ కు బెటర్ కో హోర్ట్ 7 పేరిట జరిగ�
Road Accident | గుర్తుతెలియని వాహనం స్కూటీని వెనకనుంచి ఢీకొట్టడంతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థి పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచే�
HYDRAA | హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్ను నిర్దయగా కూల్చివేసింది.
ఎదురు ఎదురుగా వస్తున్న టిప్పర్, కారు ఢీకొన్న సంఘటనలో కార్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బౌరంపేట స్నేక్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది.
MLA KP Vivekananda | మహా శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని శ్రీశ్రీశ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబికా మల్లికా
Dundigal | దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 453, 454 లలో ఆర్టీవో కార్యాలయానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని రద్దుచేసి గ్రామస్తులకు పంపిణీ చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ మ�
NMC | నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రెండు, దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలోని నాలుగు క్లినికల్ప�
Dundigal | దుండిగల్ : బాచుపల్లిలోని ఓ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై అటు కుటుంబీకులు, ఇటు పోలీసులకు సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం వైద్యశాలకు మృతదేహ