స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిప�
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూతవేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు మాత్రం ఎండిపోయ
జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వ�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�
‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్స�
ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తు�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో స�
గతేడాది మాదిరిగానే సాగునీరందుతుందని ఆశించిన ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సాగునీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఎక్కడికక్కడ పొలాలు నెర్రెలు బారి, పొట్ట దశలో �
ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్�
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�