మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏరులో రాళ్లు తేలాయి. ఇప్పటికే నీరు లేక వెలవెలబోతున్నది. ఈ ఏరు పరీవాహక ప్రాంతంలో 300 ఎకరాల్లో యాసంగి వరి పంట సాగుచేస్తున్న రైతులు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి లబో�
తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడి, బీడు భూములు సైతం సాగులోకి వచ్చిన ఈ ప్రాం�
వారబందీ లేకుండా సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేయాలని మధిర డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్రను ఆయకట్టు రైతులు వేడుకున్నారు. చింతకాని మండలం తూటికుంట్ల మేజర్ కాల్వ పరిధిలో నీటి ఎద్దడికి గుర
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స
శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడి సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఆయకట్టుకు నీళ్లు చేరకపోవడంతో చివరి తడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. శాయంపేట పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం 31 ప్రధాన కాల్వ, ఉప కాల్వ మ�
పంటలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు ప్రశ్నించారు. గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సురుసా
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
ఒక కొడుకు, ఒక కూతురు.. ఉన్నంతలో సం పాదన. వ్యవసాయమే జీవనాధారం. ఇలా రోజులు గడుపుతున్న ఆ తండ్రి.. ముందు బిడ్డ పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం చూసి బిడ్డను ఓ అయ్య చేతిలో �
రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక రకంగా ఇబ్బందిపడి రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన విషయం అం
గూడెం ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా నిలిపివేయగా, ఆలస్యంగా వరి సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. యాసంగిలో గూడెం ఎత్తిపోతల నుంచి సుమారు 15,600 ఎకరాలకు సాగు నీరందించాలని అధికారులు నిర్ణయ
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అబ్బాపూర్, జూలపల్లి రైతులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దిష్టి