మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి �
ఒకానొకప్పుడు ఓ రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు సంగీతం అంటే మక్కువ. మంచి సంగీతంతో కూడిన పాట పాడినవారికి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఓ సంగీత విద్వాంసుడు రాజు దగ్గరకు వచ్చి, పాటలు పాడాడు. రాజు సం�
నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది.
ఎన్నడూ లేని విధంగా ఈ సారి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు గళగళపారిన ఎస్సారెస్పీ కాలువలు ఈ యేడు వెలవెలబోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
తిర్యాణి మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెలిమెల ప్రాజెక్టు నీరు రాక.. కరెంట్ సరిగా లేక పొట్ట దశలో ఉన్న వరి చేతికందకుండా పోయేదుస్థితి నెలకొంది.
రైతుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీరు ఇంకిపోతున్నది. మరికొన్నింట్లో చుక్క నీళ్లు రావడం లేదు. దీంతో యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుక�
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టార�
స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిప�
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూతవేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు మాత్రం ఎండిపోయ
జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వ�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�