‘కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పినవన్నీ అబద్ధాలే. అంతా మోసమే. దొంగ హామీలతో రైతులను ముంచి గద్దెనెక్కింది. సాగునీటి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పంటలు ఎండబెడుతూ రైతన్న పొట్టకొడుతున్నది’ అని పెద్దపల్లి లోక్స�
ఉమ్మడి జిల్లాపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో నెల వ్యవధిలోనే సగటున 1.23 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాదాపు అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తు�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చౌటుప్పల మండలం మందళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో స�
గతేడాది మాదిరిగానే సాగునీరందుతుందని ఆశించిన ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సాగునీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఎక్కడికక్కడ పొలాలు నెర్రెలు బారి, పొట్ట దశలో �
ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్�
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వచ్చి పోయే విద్యుత్తో మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ మోటర్లు కాలడంతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంది.
జిల్లాలో సాగునీటికి కష్టంగా మారింది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలకు నీరందే పరిస్థితి లేదు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
ఎన్నో ఆశలతో యాసంగి వరిసాగుచేస్తున్న రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. దీంతో భూములు నెర్రెలుబారి పంటలు ఎండిపోతున్నాయి.
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. నీళ్లు లేక, సరిపడా కరెంట్ రాక పంటలు ఎండిపోతుండడంతో తల్లడిల్లిప
నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య