ఏటా యాసంగి సీజన్లో ఉన్న నీటివనరుల ఆధారంగా రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించిన రైతులు చివరకు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో కళ్లముందే ఎండిపోతుంటే కన�
ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు.
యాసంగిలో సాగు చేసి న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటుచూసినా చెరువు లు, కుంటలు, కాల్వలు వట్టిపోయాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గాయి.
ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉన్నది. బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉందని భావించి ఈ యాసంగిలో రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు
గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. అందుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి �
ఒకానొకప్పుడు ఓ రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు సంగీతం అంటే మక్కువ. మంచి సంగీతంతో కూడిన పాట పాడినవారికి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఓ సంగీత విద్వాంసుడు రాజు దగ్గరకు వచ్చి, పాటలు పాడాడు. రాజు సం�
నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరల్లో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కళకళలాడిన ప్రాంతం, ఇప్పుడు కాంగ్రెస్ వందరోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడిపోతున్నది.
ఎన్నడూ లేని విధంగా ఈ సారి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు గళగళపారిన ఎస్సారెస్పీ కాలువలు ఈ యేడు వెలవెలబోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
తిర్యాణి మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెలిమెల ప్రాజెక్టు నీరు రాక.. కరెంట్ సరిగా లేక పొట్ట దశలో ఉన్న వరి చేతికందకుండా పోయేదుస్థితి నెలకొంది.
రైతుల పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లల్లో నీరు ఇంకిపోతున్నది. మరికొన్నింట్లో చుక్క నీళ్లు రావడం లేదు. దీంతో యాసంగిలో సాగు చేసిన పంటలను కాపాడుక�
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టార�