Pakistan | ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి తరలిస్తున్న భారీ హెరాయిన్ షిప్మెంట్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను భారత్, శ్రీలంకలో అమ్మడానికి ఒక ఇరానియన్ బోటులో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది
Pakistani boat | గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముంద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్
లాస్ ఏంజిల్స్: కింగ్ ఆఫ్ పాప్, మూన్ వాకర్ మైఖేల్ జాక్సన్ 2009 జూన్లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. దిస్ ఈజ్ ఇట్ టూర్ కోసం ప్రిపేరవుతున్న ఆ పాప్ స్టార్ అనూహ్య రీతిలో తన ఇంట్లో హఠాత్తుగా ప్�
సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్�
నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి గుండెపోటుతో మరణించిందని తొలుత వెల్లడించగా ఆపై పోస్ట్మార్టం నివేదిక అనంతరం హత్య కేసుగా నిర్ధారించి ఆమె ఇద్దర
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేపట్టవు? పోర్టుల యజమానులపై చర్యలేవీ? ప్రధాని మోదీ మౌనమెందుకు? నిలదీసిన ప్రతిపక్షం అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్�
Vegetable Seller | ఆ కూరగాయల దుకాణంలో అన్ని రకాల వెజెటబుల్స్తోపాటు డ్రగ్స్ కూడా లభిస్తాయి. అరే.. ఆ షాపు ఎక్కడుంది అనుకుంటున్నారా.. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని భలియాగడలో ఉంది.
చెన్నై ఎయిర్పోర్టులో పట్టివేత.. ఇద్దరు ప్రయాణికుల అరెస్టు చెన్నై, ఆగస్టు 13: వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో 10 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.111 కోట్లు విలువ ఉంటుందని చ
డిగ్రీ, పీజీ పుస్తకాల్లో రెండు అంశాలు 2 క్రెడిట్స్ జారీచేయనున్న వర్సిటీలు హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగంతో తలెత్తే అనర్ధాలు, సైబర్ నేరాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందు�
యువభారతాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. డ్రగ్స్ సరఫరాకు పోర్టులు కల్పవృక్షాలుగా మా�
హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్పై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటం బాంబు కంటే డ్రగ్స్ ప్రమాదకరమని స్పష్టం చేశారు. డీజీ లేదా అడిషనల్ డీజీ స్థ
Drugs | గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద షాద్నగర్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.