చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు య
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
హైదరాబాదీ గంజాయి అంటూ ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచిన ఆగంతకులు.. ఓ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టడంతో అతడికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చాయి. మానసిక ఆందోళనకు గురైన సదరు వైద్యుడు
చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ�
జెర్సీల ఆవిష్కరణ హైదరాబాద్, ఆట ప్రతినిధి: డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అందరూ చేతులు కలిపారు. ‘సే నో టూ డ్రగ్స్’ వ్యతిరేక ప్రచారంలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2, 3 త
భారీ డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే
హైదరాబాద్, మే 26: ప్రముఖ పురుగు మందుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్..తాజాగా పంట సంరక్షణ పరిధిలో మరో ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో మూడు ఇన్సెక్టిసైడ్స్ కాగా, 1 హెర్బిసైడ్
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
మాదక ద్రవ్యాల అలవాటు సరదాతో ప్రారంభమై జీవితాన్ని నాశనం చేస్తుందని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీమోహన్ పేర్కొన్నారు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
CP CV Anand | డ్రగ్స్ కేసులు పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు.
కాల్ సెంటర్ ముసుగులో ఆన్లైన్ ద్వారా మత్తుపదార్థాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ముంబై యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 246 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. మెదక్ జిల్లాలోని రాయిక�
– కేబీఆర్ పార్కువద్ద ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంజారాహిల్స్,మే 1: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వీ యునైటెడ్ అగైనిస్ట్ డ్రగ్స్’ పేరుతో శ్లో�