ఇదే మన నినాదం కావాలి ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి మత్తు జోలికెళ్లం.. ఆరోగ్యంగా ఉంటాం ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి విద్యార్థులు,యువత వ్యవనాల బారిన పడొద్దు.. ఒక్కసారి చిక్కితే జీవితం అధోగతి విద్యార�
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న�
ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి హైదరాబాద్కు 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని తరలించిన ఇద్దరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబా�
డార్క్నెట్ వెబ్సైట్ల ద్వారా మత్తుపదార్థాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన సోదాల్లో నింద�
భారీ డ్రగ్ రాకెట్ను భగ్నం చేసిన అధికారులు ఉగాండా జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాబర్ట్ సెగోంజి రూ 7 కోట్ల విలువైన 30 హెరాయిన్ ట్యాబ్లెట్లను మింగేశాడు.
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
విస్తరిస్తున్న మహమ్మారి..పెరుగుతున్న వినియోగం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగం చాపకిందనీరులా విస్తరిస్తుండగా, ఆ జా
మావోయిజాన్ని అణచివేసినట్టుగానే డ్రగ్స్ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కొత్త విభాగం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్�
నంగునూరు/ జగదేవ్పూర్/కొండపాక/ మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ గాయత్రి అన్నారు. బుధవారం మిరుదొడ్డి టౌన్లోని ఆదర్శపాఠశాల/కళాశాలలో మాదకద్రవ్య�
Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
BSF | జమ్ముకశ్మీర్లో ముగ్గురు చొరబాటుదారులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న ముగ్గురిని సరిహద్దు భద్రతా దళం (BSF) గుర్తించింది
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అ�
సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసి కట్టుగా పని చేద్దామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై
మంచిర్యాల : మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సింగరేణి ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ప�
CP Chandrasekhar Reddy | మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించి మాదక ద్రవ్య రహిత కమిషనరేట్ గా రామగుండాన్ని తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు.