ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి �
Drug peddler | నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
Drugs Overdose | ఇది అమెరికాలో జరిగిన పరిశోధన. మనకూ ఓ హెచ్చరికే. గత పదేండ్లతో పోలిస్తే, 2020లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయిన యువత సంఖ్య రెట్టింపు అయినట్లు… క్యాలిఫోర్నియా విశ్వవిద్యాల నివేదిక వెల
గుజరాత్లోని కండ్లా పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని కండ్లా పోర్ట్ నుంచి గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్�
మత్తు పదార్థాల వాడకంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది స్వలింగ సంపర్కులు (గేలు) ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల పట్టుబడిన నిందితులపై ఎక్సైజ్ అధికారులు జరిపిన �
డ్రగ్స్పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంట�
పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నా�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే పబ్లను మూసివేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎక్సైజ్ శాఖ అధికారులు, పబ్ల యజమ�
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ తీసుకున్న ఆ 20 మందికి నోటీసులు ఇచ్�
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద�
నైజీరియాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు ఒలైటన్ అడెగోకె (50) నుంచి రూ 10 కోట్ల విలువైన 1081 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�