కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు గంజాయి విక్రయాలకు తెరతీస్తున్నాయి. ఇందుకు హైటెక్ పద్ధతులను అనుసరిస్తున్నాయి. యువతకు మత్తెక్కించేందుకు అత్యంత నాణ్యమైన హై గ్రేడ్ గంజాయిని విదేశాల నుంచ
జోహాన్స్బర్గ్ నుంచి ముంబైకి రూ 56 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్ను తరలిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చ
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువకులు, విద్యార్థులే లక్ష్యంగా కొనసాగుతున్న డ్రగ్స్ నెట్వర్క్ను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, సూపర్విజన్ వింగ్, స్థానిక పోలీసులు ధ్వంసం చేశారు.
హైదరాబాద్ : డార్క్ నెట్ వెబ్సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల�
ఇదే మన నినాదం కావాలి ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి మత్తు జోలికెళ్లం.. ఆరోగ్యంగా ఉంటాం ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి విద్యార్థులు,యువత వ్యవనాల బారిన పడొద్దు.. ఒక్కసారి చిక్కితే జీవితం అధోగతి విద్యార�
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న�
ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అమెరికా నుంచి హైదరాబాద్కు 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని తరలించిన ఇద్దరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబా�
డార్క్నెట్ వెబ్సైట్ల ద్వారా మత్తుపదార్థాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన సోదాల్లో నింద�
భారీ డ్రగ్ రాకెట్ను భగ్నం చేసిన అధికారులు ఉగాండా జాతీయుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాబర్ట్ సెగోంజి రూ 7 కోట్ల విలువైన 30 హెరాయిన్ ట్యాబ్లెట్లను మింగేశాడు.
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
విస్తరిస్తున్న మహమ్మారి..పెరుగుతున్న వినియోగం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగం చాపకిందనీరులా విస్తరిస్తుండగా, ఆ జా
మావోయిజాన్ని అణచివేసినట్టుగానే డ్రగ్స్ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కొత్త విభాగం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్�
నంగునూరు/ జగదేవ్పూర్/కొండపాక/ మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ గాయత్రి అన్నారు. బుధవారం మిరుదొడ్డి టౌన్లోని ఆదర్శపాఠశాల/కళాశాలలో మాదకద్రవ్య�
Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
BSF | జమ్ముకశ్మీర్లో ముగ్గురు చొరబాటుదారులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న ముగ్గురిని సరిహద్దు భద్రతా దళం (BSF) గుర్తించింది