హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
హైదరాబాద్ : హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ డ్రైవర్ వృత్తిరీత్యా.. 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతని తలకు, శరీ�
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న
డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్వర్క్ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ఇటీవల
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్గా స్పందించారు. అయిత
హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్, అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో అ
మాదక ద్రవ్యాలకు కేంద్రంగా పబ్బులు మారుతున్నట్లు హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడానికి డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పబ్బుల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక క�
Radisson blu pub | బంజారాహిల్స్లో ఉన్న ర్యాడిసన్ బ్లూ (Radisson blu pub) హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్�
మాదక ద్రవ్యాల గుట్టును తవ్వుతున్న పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్న మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చి�
90 శాతం మంది శరీరంపై పచ్చబొట్లు మాదకద్రవ్యాల సరఫరాలో డీజేలు లక్ష్మీపతి నెట్వర్క్పై ఖాకీల నజర్ లక్ష్మీపతికి 50 మంది విక్రేతలతో సంబంధం పిల్లల ప్రవర్తనను గమనించండి: పోలీసులు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్
నగరంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి విక్రయిస్తున్న మహిళా టెకీ(24)ని బోయిన్పల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.
ఓ వైపు మత్తు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. మరోవైపు డ్రగ్స్ బారిన పడుతున్న విద్యార్థులు, యువతను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీల ఏర్పాటుకు సైబరాబాద్
బాలీవుడ్ ఫ్రాంచైజీ చిత్రాల్లో సక్సెస్ పుల్ సినిమాగా పేరు తెచ్చుకుంది ‘ఫక్రీ’. దర్శకుడు మృగదీప్ సింగ్ లంబా తెరకెక్కించిన ఈ సిరీస్లో ఇప్పటికే రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు మూడో స�
అస్సాంలో రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. అంతర్జాతీయ మార్కెట్కు సంబంధాలు కలిగిన వీరిని బుధవారంనాడు కమ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో పోలీసులు అరెస్