హైదరాబాద్, మే 26: ప్రముఖ పురుగు మందుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్..తాజాగా పంట సంరక్షణ పరిధిలో మరో ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో మూడు ఇన్సెక్టిసైడ్స్ కాగా, 1 హెర్బిసైడ్
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
మాదక ద్రవ్యాల అలవాటు సరదాతో ప్రారంభమై జీవితాన్ని నాశనం చేస్తుందని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీమోహన్ పేర్కొన్నారు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
CP CV Anand | డ్రగ్స్ కేసులు పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు.
కాల్ సెంటర్ ముసుగులో ఆన్లైన్ ద్వారా మత్తుపదార్థాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ముంబై యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 246 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. మెదక్ జిల్లాలోని రాయిక�
– కేబీఆర్ పార్కువద్ద ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంజారాహిల్స్,మే 1: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వీ యునైటెడ్ అగైనిస్ట్ డ్రగ్స్’ పేరుతో శ్లో�
ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి �
Drug peddler | నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
Drugs Overdose | ఇది అమెరికాలో జరిగిన పరిశోధన. మనకూ ఓ హెచ్చరికే. గత పదేండ్లతో పోలిస్తే, 2020లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయిన యువత సంఖ్య రెట్టింపు అయినట్లు… క్యాలిఫోర్నియా విశ్వవిద్యాల నివేదిక వెల
గుజరాత్లోని కండ్లా పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కచ్ జిల్లాలోని కండ్లా పోర్ట్ నుంచి గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 260 కిలోల హెరాయిన్�
మత్తు పదార్థాల వాడకంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది స్వలింగ సంపర్కులు (గేలు) ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల పట్టుబడిన నిందితులపై ఎక్సైజ్ అధికారులు జరిపిన �