మత్తుబాబులు ఎంతటివారైనా ఉపేక్షించం డ్రగ్స్పై ఫిర్యాదులా.. డయల్ 18004252523 సమాచారం ఇచ్చే ప్రజలకు ప్రోత్సాహకాలు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పబ్బుల్లో డ్రగ
Minister Srinivas Goud | బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బుల�
అమరావతి : ఏపీలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతుంది. విశాఖ పోలీసులకు అందిన సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు లవర్ కోసం డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న యువ
Minister Srinivas goud | మ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల సాగు, రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
Tony | డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని పోలీసులు నేటి నుంచి విచారించనున్నారు. పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
CM KCR | రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణే ధ్యేయంగా కీలక సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ శుక్రవారం జరగనుంది.
ఎవ్వరినీ వదలొద్దు.. అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్ నార్కోటిక్, వ్యవస్థీకృత నేర నియంత్రణకు సెల్ ఇందుకోసం ప్రత్యేకంగా వెయ్యిమంది సిబ్బంది డీజీపీ మహేందర్రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశం 28న రాష్ట్ర పో�
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న
Drugs | నగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్, వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా
చర్లపల్లి, జనవరి 4 : మాదకద్రవ్యాల వాడకం విడనాడి సమాజ అభివృద్ధికి యువత నడుంబిగించాలని కుషాయిగూడ ఎస్సై వేణు మాధవ్ పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కమలానగర్లో నీలం రాజశేఖర్రెడ్డి భవనంలో ఏఐవైఎఫ్ 16�
Dopams Technology | రాష్ట్రంలో డ్రగ్ పెడ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టం (�
పోర్టుల ద్వారా పశ్చిమ దేశాలకు రవాణా దేశంలోనూ పెరుగుతున్న వినియోగం పొడవైన తీర రేఖ.. కష్టమవుతున్న నిఘా న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నాలుగేండ్ల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారుల�