CS Shati Kumari | రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా
నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ-1) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర, ర
ఇంకా వేసవి ఆరంభం కానేలేదు. ఎండలు ముదరనే లేదు. కానీ, అప్పుడే కరీం‘నగరం’లో నీటి కటకట మొదలైంది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. పది పదిహేను రోజులుగా హైలెవల్ జోన్లోని ఏడు డివిజన్ల
హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందన్నారు.
పంచభూతాల్లోకెల్లా ప్రధానమైన నీరు సమస్త జీవకోటికి ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవీ మనుగడ సాగించలేదు. కోటికి పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీకి జలమండలి తాగునీటిని సరఫరా చేస్త�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
పట్టణ భగీరథలో మరో బృహత్తర పథకానికి శ్రీకారం రూ.1200 కోట్లతో తాగునీటి పథకం రెండు ప్యాకేజీలుగా పనులకు టెండర్లు పిలిచిన జలమండలి రేపటితో ముగియనున్న గడువు, ఈ నెల 15న తర్వాత పనులు మొదలు ఈ ప్రాజెక్టుతో అదనంగా మరో రె
కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.