మండుతున్న ఎండల దృష్ట్యా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
మంచిర్యాల పట్టణంలో తాగునీటి సరఫరా తీరును కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యాలయం ఎదుటనే ఉన్న ఇంటికి వెళ్లి తాగునీటి సర�
గ్రేటర్లో భూగర్భజలాలు తగ్గడంతోనే ట్యాంకర్ వాటర్కు డిమాండ్ ఏర్పడిందని, గతేడాది కంటే ఈ సారి మొదటి మూడు నెలల్లోనే 10వేల మంది వినియోగదారులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నట్లు సర్వేలో తేలిందని పురపాలక శ�
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి �
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
మూలిగే నక్కపై తాటిపండు పడిందంటే ఇదేనేమో. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలతో భారీగా పెరిగిన నీటి వినియోగం... మరోవైపు పెద్ద ఎత్తున ఒట్టిపోయిన బోర్లు... వెరసి హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా డిమాండుకు అనుగుణంగ
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని.. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బో�
నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తాగు నీటి సరఫరా కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘన్�
మండలంలోని కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో తాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఎంపీవో గౌసొద్దీన్, గ్రామ కార్యదర్శి సతీశ్చంద్రకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ మెమోలు జారీ చేశారు.
కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పన
రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని, ప్రజలకు ఎకడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మీర్పేట్కు చెందిన ఓ వినియోగదారుడు (క్యాన్ నంబర్తో) ఈ నెల 26న మంచి నీటి ట్యాంకర్ కోసం జలమండలి వినియోగదారుల కేంద్రంకు ఫోన్ చేశాడు. ట్యాంకర్ బుక్ అయినట్లు సెల్ఫోన్కు సందేశం వచ్చింది. వాస్తవానికి 24 గ
రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నదని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన�