పంచభూతాల్లోకెల్లా ప్రధానమైన నీరు సమస్త జీవకోటికి ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవీ మనుగడ సాగించలేదు. కోటికి పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీకి జలమండలి తాగునీటిని సరఫరా చేస్త�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
పట్టణ భగీరథలో మరో బృహత్తర పథకానికి శ్రీకారం రూ.1200 కోట్లతో తాగునీటి పథకం రెండు ప్యాకేజీలుగా పనులకు టెండర్లు పిలిచిన జలమండలి రేపటితో ముగియనున్న గడువు, ఈ నెల 15న తర్వాత పనులు మొదలు ఈ ప్రాజెక్టుతో అదనంగా మరో రె
కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.