పట్టణ భగీరథలో మరో బృహత్తర పథకానికి శ్రీకారం రూ.1200 కోట్లతో తాగునీటి పథకం రెండు ప్యాకేజీలుగా పనులకు టెండర్లు పిలిచిన జలమండలి రేపటితో ముగియనున్న గడువు, ఈ నెల 15న తర్వాత పనులు మొదలు ఈ ప్రాజెక్టుతో అదనంగా మరో రె
కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.