హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
మహా నగరంలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ ప్రజలను అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ దశాబ్దాలుగా ఊరి స్తూ డీపీఆర్ల స్థాయిలోనే ఆగిపోతున్�
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లి పంపింగ్ పనులు పరిశీలించారు.
బేగంపేట డివిజన్లోని ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో బస్తీ మహిళలు శుక్రవారం బేగంపేటలోని జలమండలి సెక్షన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపార�
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు గురువారం ఖాళీ బిందెలతో ఖమ్మంకొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 4500 ఆవాసాలకు 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ప్రజల అవసరాలకు అ నుగుణంగా తాగునీటిన
వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించార�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం, దేశ్యా, మంగళి తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదు
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.
హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్�
నాగార్జున సాగర్ జలాశయం డేడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రావడానికి మరో మూడ
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
నగరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఎంఏయూడీ చీఫ్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో తాగునీటి వసతులపై శనివారం ఆయన సమీక్షి�