బేగంపేట డివిజన్లోని ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో బస్తీ మహిళలు శుక్రవారం బేగంపేటలోని జలమండలి సెక్షన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపార�
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు గురువారం ఖాళీ బిందెలతో ఖమ్మంకొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 4500 ఆవాసాలకు 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ప్రజల అవసరాలకు అ నుగుణంగా తాగునీటిన
వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించార�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం, దేశ్యా, మంగళి తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదు
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో మళ్లీ తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వారం రోజులనుంచి నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మున్సిపాలిటీ పరిధిలోని బోయపల్లి ప్రజలు బుధవా రం రోడ్డెక్కారు.
హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్�
నాగార్జున సాగర్ జలాశయం డేడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రావడానికి మరో మూడ
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
నగరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఎంఏయూడీ చీఫ్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో తాగునీటి వసతులపై శనివారం ఆయన సమీక్షి�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడ గ్రామస్తులు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘గుట్ట దిగితేనే గొంతు తడిచేది’ పేరిట కథనం ప్రచురితమైం ది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడలో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. మిష న్ భగీరథ పథకం ద్వారా వారంలో మూడుసార్లు.. అదీ కూడా కొన్ని ప్రాంతాలకే నీరు సరఫరా చేస్తుండగా, గ్రామస్తులు గొంతు త
తాగునీటి కోసం బయ్యారం మండలం నామాలపాడు ప్రజలు అరిగోస పడుతున్నారు.గ్రామంలో 120 ఇండ్లు ఉండగా, 350 జనాభా ఉంది. కొద్ది రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి భూమి ప
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం సేకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత