మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ�
CPM | మిర్యాలగూడ, మార్చి 3 : ప్రస్తుత వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా..గ్రామాలు, వార్డుల వారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి తాగునీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ�
జైనూర్ మండలం లొద్ది గ్రామంలో వేసవికంటే ముందే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాహార్తిని తీర్చుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి, చెలిమెల నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
Mission Bhagiratha | ఎర్రగట్టు బొల్లారంలో గత పది రోజుల నుంచి త్రాగునీటి సమస్యను గ్రామస్తులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారని తెలంగాణ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ అన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోం కా�
HMWSSB | హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రాజెక్టు ఫేస్- 2 పరిధిలోని కలబ్గూర్ నుంచి హైదర్నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు పలు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని
వచ్చే వేసవి కాలం దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి సరఫరాలో జాప్యం ఉండొద్దని, వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలను రూపొందించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించా
Kodangal | సీఎం ఇలాకాలో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. చేతిపంపులు మరుగున పడడంతో ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డారు.
అ మ్రాబాద్ మండలంలోని దోమలపెంట గ్రామస్తులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కృష్ణానది చెంతనే పారుతున్నా.. శ్రీశైలం ప్రాజె క్టు చేరువనే ఉన్నా.. నీటి కష్టాలు మాత్రం గ్రామాన్ని వీడ డం లేదు.
వేతనాల చెల్లింపులో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగోసారి ఆందోళన బాటపట్టేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికులు సిద్ధమయ్యారు. ఇటీవల వీర�
నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్- 2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీలు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగ
హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్ -2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం సోమవారం ఉదయం 6 నుంచ
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేస్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు.