పాచితో కూడిన వాటర్ ట్యాంకులు, పాకురు పట్టిన పైప్లు, ట్యాంకుల చుట్టూ అపరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం, ఫలితంగా కలుషిత నీరే ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది.
పండుగ పూట జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్లలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. 24 రోజులుగా దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫర�
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామస్తులు బుధవారం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహ�
చిన్నచింతకుంట మండలకేంద్రంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారు. చిన్నచింతకుంట గ్రామ శివారులోని వాగు నుంచి బోరుద్వారా మోటర్ల సా యంతో తాగునీటిని సరఫరా చేసేవారు.
దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పీకలగుండం గ్రామంలో ‘మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఉధృతంగా ప్రవహిస్త�
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే ట్యాంకు కింది భాగం పెచ్చులు ఊడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది.
ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు వేతనాల కోసం ఆందోళనకు దిగారు. ఏజెన్సీ కంపెనీ ఎల్అండ్టీ వారు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్�
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
మహా నగరంలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ ప్రజలను అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ దశాబ్దాలుగా ఊరి స్తూ డీపీఆర్ల స్థాయిలోనే ఆగిపోతున్�
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లి పంపింగ్ పనులు పరిశీలించారు.