తాగునీరు కలుషితంగా వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విజయశ్రీకాలనీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్ ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి విజయశ్రీకాలనీలోని కమ్యూనిటీ హాల్ల�
తాగునీటి సరఫరాపై సర్పంచ్ల ఫీడ్బ్యాక్కు ప్రాధాన్యమిచ్చి, వారు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ల �
మహానగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. జలమండలి పరిధి విస్తరించి మహా జలమండలిగా ఏర్పడిన నీటి సమస్యల్లో ఎలాంటి మార్పులు రాకపోగా.. పరిస్థితి మరింత దిగజారిపోతున్నది. అధికారులు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో
మహానగరంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. జలమండలి పరిధి విస్తరించి మహా జలమండలిగా ఏర్పడిన నీటి సమస్యల్లో ఎలాంటి మార్పులు రాకపోగా.. పరిస్థితి మరింత దిగజారిపోతున్నది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఒక సవాలుగా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాజ్యసభలో సోమవార�
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
జలమండలి నుంచి వచ్చే తాగు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని బజారాహిల్స్ రోడ్ నంబర్ 14 శ్రీవెంకటేశ్వర నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని కేఎల్ టవర్ గల్లీ మొత్తానికి నీటి సర
రానున్న వేసవి దృష్ట్యా ఫిబ్రవరి ఒకటి నుంచి 20 రోజుల పాటు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు మండల స్థాయి బృందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.
మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దాపూ ర్ నుంచి సింగూరు వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేస్-3 పైపులైన్కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీరు భారీ మొత్తంలో వృథాగా పోతున్నది. చుట్టుప
నగరానికి మంచి నీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1లో మరమ్మతుల కారణంగా ఆయా ప్రాంతాలకు అంతరాయం కలుగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సర్జ్ ట్యాంక్ దగ్గరి 700 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పైప్లైన్కు ఏర్పడ�
మహానగరానికి తాగు నీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లోని 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు రుద్రారం వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తింది. పనులను శనివారం మధ్యాహ్నం వరకు పూర�
మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణాఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యు త్ సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నట్లు జలమండలి అధికారులు తె�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు వినియోగిస్తున్నా