Zahirabad | నాలుగైదు రోజులుగా తాగునీటి కోసం గ్రామస్థులు తండ్లాడుతున్నారు. రక్షిత మంచినీటి బోరును స్టార్ట్ చేద్దామంటే వరద నీరు బోరును చుట్టు ముట్టేసింది.
కొత్తకోట మండల పరిధిలోని గుంపుగట్టు దగ్గర 20 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సమ్మెకు పూనుకున్నారు. శుక్రవారం ఉదయం తాగు నీటి పరఫరా
నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి హైదర్నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. లీకేజీలను అరికట్టేందుకు ఈనెల 24 ఉద�
Mission Bhageeratha | దసరా పండుగ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో భవాని మాత ప్రతిష్టాపన కోసం ప్రజలు ఇండ్లను శుద్ధి చేసుకోవడం, బట్టలను ఉతికి వేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాల సమీపంలోని
సీఎం ఇలాకాలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కోస్గి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజుల కిందట పైప్లైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టా�
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
MLA KP Vivekananda | పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వెలుస్తున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జయదర్శిని ఎంక్లేవ్ నందు నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించామన్నారు కుత్బుల్లాప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెర్వులో నివసిస్తున్న ఆదివాసీలకు వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలో తోగుల వద్ద నుంచి తాగునీ
జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో రెండు రోజులుగా తాగునీరు సరఫరా చేసే బోరుమోటర్లు పనిచేయకున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఎండలు ముదరడంతోనే కామారెడ్డి పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలకు మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా కావడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నుంచి కూడా నీరు రావడం �
తాగునీటి సరఫరాలో అంతరాయం, లోప్రెజర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అప్పారెడ్డి ముఖేశ్ అన్నారు.
Collector Rahulraj | రానున్న రెండు నెలల పాటు క్ష్రేతస్థాయిలో తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించా�
మానవుని మనుగడలో ముఖ్యంగా తాగునీరు ఎంతో కీలకం. ఎండాకాలం వస్తే చాలు నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వికారాబాద్ మున్సిపల్లో ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో కొట్టంగుట్టతండా ఉన్నది.
కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో మిషన�