డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయమంటే డబ్బు లు అడుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
వరంగల్ జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని 27న జరిగిన ఎల్కతుర్తి సభతో అది మరోసారి నిరూపితమైందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకా�
Double Bedroom Houses | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోప�
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను స్థానిక నిరుపేదలు మంగళవారం ఆక్రమించుకున్నారు. ఇండ్లకు తాళాలు వేసుకోగా..విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని, వారిని సముదాయించి ఖాళీ చేయించార
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేశారు. పనులు చేయలేం..చేసిన కాడికి బిల్లులివ్వండి అంటూ.. ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంట�
MLA Pocharam | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ఓ ముఠా ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం ఛత్రినాక పోలీస్ స్టేషన్
ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కార్ పక్కకుపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన లక్ష డబుల్ బెడ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయగా ఇంకా
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మం జూరైన ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు వచ్చినా ఇందిర�
తెలంగాణ ఉద్యమ సమయంలోనైనా... తదనంతరం పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట నుంచే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీళ్ల క
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (KCR Nagar) పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి, లబ్ధిదారు