మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపే
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూమ�
పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది. దీంతో కొన్ని మండలాల్లో ఇండ్లు శిథిల�
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఎంతో బాగున్నదని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ ప్రశంసించారు.
తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇండ్లు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేకుంటే మీకు ఇచ్చిన డబుల్బెడ్ రూం ఇండ్లలో మీ పేరు ఉండదని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులను బెదిరిస్తుండగా..మరోపక్క పోలీసులు విచారణ పేరుతో నిత్యం ఇబ్బంది పెడుత�
బీఆర్ఎస్ హయాంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల
డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూ�
పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు గానూ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇంతలోనే శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామ
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వేళయింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతికే గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూం ఇండ్ల్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని జహీరాబాద్ సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ డిమాండ్ చేశారు.
హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్నగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. లబ్ధిదారులకు గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చినా ప్రస్తుత క�