Dharna | జయశంకర్ భూపాలపల్లి (Bhupalapalli) జిల్లాలో డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద నిర్మించిన 430 డబుల్ బెడ్రూం ఇండ్ల(Double bedroom houses) కోసం అసెంబ్లీ ఎన్నికల ముందే కలెక్టర్ లబ్ధి�
పేదల సొంతింటి కల కలగానే మారుతున్నది. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తియి పంపిణీకి సిద్ధంగా ఉన్నా ఇవ్�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మిగులు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి �
భైంసా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి లబ్ధిదారులు బుధవారం వెళ్లారు. బీడీలు చుట్టుకుంటూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలను నిర్మించిందన
గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారు
నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ కంచర్ల అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం జరి�
బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపిం�
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇండ్లను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. తాగు నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ పరిధి 11వ వార్డు వేశాలపల్లిలోని డబుల
కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంపై నిందలు మానుకొని, ఎన్నికల్లో వారిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ సమీపంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెల�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటాయించిన ఇండ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మ
మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ�