జీవో నెంబర్ 59 కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన డబ్బును పక్షం రోజుల్లోగా చెల్లించేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చొరవ చూపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించార�
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా�
ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు.
జిల్లాలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లు, రహదారులు, భవనాల శాఖ, టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులతో బుధవారం �
ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్లో మంగళవారం అధి
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన పనులను వేగంగా పూర్తి చేసి అన్ని వసతులు మెరుగుపర్చాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.