తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది
తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను న�
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) (సీపీఐ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వన�
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామస్తులు పలువురు గురువారం రాత్రి ఆక్రమించుకున్నారు. కొంతమంది సామగ్రితోపాటు ఇండ్లలోనికి చేరగా, మరికొందరు ఇండ్లకు తాళాలు వేశారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేటాయించిన ఇండ్లను తమకు అప్పగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం రెండు గంటల పాటు లబ్ధిదారులు ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నా
Prajavani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై ఆందోళనకు దిగారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్తోపాటు అన్ని గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడిన ప్రతిఒక్కరినీ కూర్చుండబెట్టి గెలిపిస్తా�
జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక
Minister Ponnam Prabhakar | జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లుకేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.
డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్�