నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. భీమ్గల్ రోడ్డులో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
నిరుపేదలమైన తమకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. ధర్పల్లి మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో ఉన్న 48 డబుల్ బెడ్ర�
ఈ-రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ను కేసులతో వేధించాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం బీజేపీ, కాంగ్రె�
తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
‘డబుల్' ఇం డ్ల లబ్ధిదారులేమైనా దొంగ లా?.. వారిపై పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నాయకు లు ఖండించారు. గురువా రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనా
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో గల డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు నిర్వహించిన లక్కీడ్రాలో తమ పేర్లు రాకపోవడంతో దరఖాస్తుదారులు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
రైతులు పండించిన పత్తిని ఎందుకు కొనుగోలు చేయడంలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీసీఐ అధికారుల ను నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లును ఎమ్మె
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు పదేపదే అబద్ధాన్ని ప్రచారాన్ని చేస్తున్నారు.
నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి, పోలీసు పహారా నడుమ అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఏరుగట్ల గ్రామస్తులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరు�