రాష్ట్రంలోనే జగిత్యాల పట్టణానికి అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల పట్టణంలో 41, 42, 43 ,46 వార్డులలో రూ.1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులక
అది హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఖరీదైన జాగా.. బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండే రూ. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిపై వివాదం నెలకొన్నది. మొన్నటి వరకు ఇందులో గుడిసెలు వేసుకొని నివసించిన పేదలు.. పక్కనే ప్రభుత్వం కేటాయిం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉండే తాడికొండ సమ్మక్క అంబేద్కర్ సెంటర్లో పండ్ల దుకాణం నడిపేది. భర్త కొన్నేళ్ల క్రితమే కాలం చేయగా, కూతురు కల్పనను గణపురం మండలం పరశ�
డబుల్ బెడ్రూం ఇంటికి సంబంధించి గ్రామసభలో తన పేరు చదివిన అధికారులు ఇల్లు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన ఓ మహిళ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లింది. ఆ తరువాత తన వెంట బాటిల్లో �
ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి భరోసా ఇచ్చారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపే
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూమ�
పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది. దీంతో కొన్ని మండలాల్లో ఇండ్లు శిథిల�
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఎంతో బాగున్నదని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ ప్రశంసించారు.
తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇండ్లు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేకుంటే మీకు ఇచ్చిన డబుల్బెడ్ రూం ఇండ్లలో మీ పేరు ఉండదని కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులను బెదిరిస్తుండగా..మరోపక్క పోలీసులు విచారణ పేరుతో నిత్యం ఇబ్బంది పెడుత�
బీఆర్ఎస్ హయాంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల