రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధిక
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావ�
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�
పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా చింతకుంట డబుల్ బెడ్రూం ఇ�
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు సంబంధించిన లబ్ధిదారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ఓ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఎమ్మెల్య
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్ల�
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా లో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
డబుల్ బెడ్రూం ఇళ్లలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. �
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా