పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. అసలైన పేదలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి, స్థానికేతరులకు ఇండ్లు కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంటి కోసం ఎమ్మెల్యే, తహ�
అర్హులకు కాదని అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ బుధవారం బెల్లంపల్లిలో స్థా నికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పద్మశాలీ భవన్లో 108 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు కోసం సబ్ కలెక్టర్�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.
Collector Koya Sri Harsha | జిల్లాలోని రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
‘కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్లు పెట్టుడు.. గరిబోళ్ల ఇండ్లు కొట్టుడు.. ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు..ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నదమ్ముల�
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇండ్లు స్వాధీన పరచాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పో�
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లోని వాణిజ్య దుకాణాలను బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం మల్కాజ్గిరి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.