కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.
Collector Koya Sri Harsha | జిల్లాలోని రామగుండం మండలంలోని జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
‘కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్లు పెట్టుడు.. గరిబోళ్ల ఇండ్లు కొట్టుడు.. ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు..ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నదమ్ముల�
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇండ్లు స్వాధీన పరచాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పో�
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లోని వాణిజ్య దుకాణాలను బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం మల్కాజ్గిరి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడేసింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదలు గురువారం ధర్నా నిర్వహించారు. త
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో కొందరు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో చోటుచేసుకున్నది.
జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్�
మెదక్ జిల్లా నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎ