ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్ల�
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా లో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
డబుల్ బెడ్రూం ఇళ్లలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. �
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. అసలైన పేదలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి, స్థానికేతరులకు ఇండ్లు కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంటి కోసం ఎమ్మెల్యే, తహ�
అర్హులకు కాదని అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారంటూ బుధవారం బెల్లంపల్లిలో స్థా నికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పద్మశాలీ భవన్లో 108 డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు కోసం సబ్ కలెక్టర్�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.