అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో కొందరు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో చోటుచేసుకున్నది.
జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్�
మెదక్ జిల్లా నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 4.50లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమ లుకావడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూద నాచారి పేర్కొన్నారు.
Double Bedroom House | ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశా�
కేసీఆర్ హయంలో హైదరాబాద్లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్త�
సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం ఇండ్ల కాలనీలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించార
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర
‘Indiramma Illu | ఇల్లు లేనివారికి ఇల్లు, స్థలం కూడా లేనివారికి స్థలంతోపాటు ఇల్లు.. 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు..’- ఇదీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ.
కేసీఆర్ పాలనలో నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ఏర్పాటు మొదలు, రాష్ట్రం సాధించే వరకు నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ పాదయాత్రలో తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత విడుతల
గత రెండు దశాబ్దాలుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ పట్టణంలో ఖాళీ జాగాలో పాత గుడ్డలను డేరాలుగా మార్చుకుని బతుకులీడుస్తున్నారు చిరునామా లేని కోతుల వాళ్లు. చిత్తు కాగితా�