రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాస న సభలో ప్రవేశపెట్టిన వార్షిక పద్దులో ఓరుగల్లుకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన పనులను వేగంగా పూర్తి చేసి అన్ని వసతులు మెరుగుపర్చాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ�
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
‘ప్రభుత్వం పారదర్శకంగా గ్రామసభలో ఎంపిక చేసి పేదలకు డ బుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేకే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నడు’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని పోచమ్మవాడ డబ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మా పేదింటి ఆడ బిడ్డల కలను సాకారం చేశాం.