గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ ఇండ్లను
బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో 40 కుటుంబాల లబ్దిదారులకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పగించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టర్ అంకిత్�
విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు
అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ చరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీ డర్ తలసాని శ్రీనివాస్యాదవ్ మండి
మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కోల్పోయిన మూసారాంబాగ్లోని అంబేద్కర్ బస్తీవాసుల్లో కొందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, మరికొందరికి మంజూరు చేయకపోవటంతో గురువారం ఆందోళన కార్యక్రమం చేప
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో పారదర్శకంగా ఎంపిక చేసిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్�
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాణహిత కాలనీ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారు ల ఎంపికలో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని, జాబితాపై సమగ్ర విచారణ జరిపి
రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధిక
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావ�
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ..ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష�