ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందా
నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల ముచ్చట ఒడవని కథలా మారింది. బీఆర్ఎస్ పాలనలో దాదాపు రూ.400 కోట్లతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినా.. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోక�
2023లో లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో సుమారు 60 మందిని తొలగించడంపై కారణాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రజా పాలన ఎలా అవుతుందని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. సీపీఎం న�
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొందరు చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరు�
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిప్పికొట్టారు.
పైసా ఖర్చు లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమ్రంతి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కట్టిన ఇండ్లకు అన్ని వసతులు క�
డబుల్ బెడ్ రూం ఇళ్లు మంత్రులు ప్రారంభించి మూడు రోజులైనా పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదు?, లబ్ధిదారుల పేర్లు ప్రకటించడంలో ఎందుకు ఆలస్యమవుతు న్నది?, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలో మార్పు చే�
‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికీ మా కేసీఆర్ కట్టినవే. ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ములేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’ అని ఎమ్మెల్యే ప�
నగరంలో పేదలకు పంచగా ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు మిగిలి ఉన్నాయి.. 2024 నుంచి ఇప్పటి దాకా ఏయే ప్రాంతాల్లో ఎన్ని పంపిణీ చేశారు.. అనే ప్రశ్నలకు జిల్లా గృహ నిర్మాణ కార్పొరేషన్ అధికారుల దగ్గర సమాధానం లేదు. డబుల్ �
కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�