ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేండ్లలో జరిగింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధ
Harish Rao | మెదక్ : పైరవీలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర�
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
మోదీని గద్దె దించేదాకా తమ పోరాట ఆగదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2022 నా
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎండపల్లి మండలం కొండాపూర్లో కోటి 15 లక్షలతో నిర్మించిన 1
ప్రభుత్వం సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే కేటాయిస్తారని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికపై బండరావిరాల గ్రామంలో తహసీల్దార్, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన 35 ఇండ్ల నిర్మాణం పై అధికారులు వివరాలు సేకరించారు.
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి �
రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల �
Minister Prashanth reddy | ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేద ప్రజల సొంత