CM KCR | వచ్చే ఐదేండ్లలో యుద్ధ ప్రతిపాదికన ఇండ్లు కడుదాం.. ఇల్లు లేని మనిషి లేకుండా చేసుకుందాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్�
KTR | జగిత్యాల జిల్లాలోని మామిడి రైతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. మామిడి రైతులను దృష్టిలో ఉంచుకొని జగిత్యాలకు పెప్సీ, కోకాకోలా కంపెనీలను తీసుకొచ్చి �
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాలలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, నూకపెల్లి వద్ద 280 క�
తెలంగాణ సర్కార్ నిరుపేదలకు సొంతిండ్లను కానుకగా ఇవ్వగా.. లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా లాగిస్తున్న పేదల కుటుంబాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం పేదలకు వరమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్�
పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్�
బాన్సువాడ నియోజకవర్గంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. రూ.2.88 కోట్ల�
Hyderabad | అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా... పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మ
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధ�
గూడులేని ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంల
రెండో విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న నగరంలోని 9 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరుగనున్నది. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పద్ధతిలో మొత్తం 13, 200 మందిని లబ
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �