వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జి�
ప్రభుత్వ సంస్థల్లో ప్రధానమైన పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేసిన వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే.. కడుపు నిండినంతా పనైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ కేసీఆర్ కోటీశ్వర్లను చేశారు. ఈ ఇండ్లను అమ్
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఓల్డ్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మురికివాడల అభివృద్ధి సవ
హైదరాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించను�
మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి నిర్మాణం నా ఆశయం. సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానిక�
సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో 164 సామూహిక గృహా ప్రవేశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేయించారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను ఎస్సీ లబ్దిదారులకు మంత్రి
ఖైరతాబాద్లో ‘డబుల్’ గృహాల నిర్మాణం పూర్తి సకల హంగులు, అన్ని సౌకర్యాలతో ఇండ్లు రూ.17.85 కోట్ల వ్యయం.. 210 గృహాలు త్వరలో మంత్రి కేటీఆర్చే ప్రారంభోత్సవం ఖైరతాబాద్, జనవరి 18 : సొంతిల్లు ప్రతిఒక్కరి కల. దీన్ని సా�
కమలానగర్లో రూ.17.85కోట్లతో 210 డబుల్ ఇండ్లు 90 ఇండ్ల నిర్మాణం పూర్తి.. మరో 120 ఇండ్ల్లు నిర్మాణంలో.. జూబ్లీహిల్స్,జనవరి18: నగరంలో పేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్ర�
మేడ్చల్, జనవరి 3(నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల
కేటాయించిన నిధుల్లో సగమే ఇచ్చాం సొంతనిధితో ఇండ్లు పూర్తిచేసిన రాష్ట్రం ఒక్కో ఇంటికి కేంద్రం వాటా 3 లక్షలు.. రాష్ర్టానివి రూ.4 లక్షలు పార్లమెంట్లో కేంద్ర గృహనిర్మాణ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడి హైదరాబా�