తననుతాను గొప్ప మధ్యవర్తిగా, ప్రపంచ శాంతి దూతగా ఆవిష్కరించుకునేందుకు ఉబలాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ (Hillary Clinton) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్య�
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు �
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి, అమెరికా, రష్యా మధ్య కొత్త స్నేహానికి దారితీయగలదని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య శిఖరాగ్ర చర్చలు అమెరికన్ భూభాగంలోని అలాస్కాలో మరికొ
భారత్-పాకిస్థాన్ అణు యుద్ధానికి సిద్ధపడుతున్న పరిస్థితులలో తానే వారి మధ్య సంధి కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.
భారత దేశ రైతులను దెబ్బతీసే ఏ చర్యలకైనా అడ్డుగోడగా నిలుస్తానని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అమెరికా సుంకాల నేపథ్యంలో వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్కు మోదీ పరోక్షంగా సందేశం పంపారు. ఎగుమతుల ద్
మొదటినుంచీ బెదిరిస్తున్నట్టుగానే బ్రెజిల్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. అయితే, ట్రంప్ వైఖరిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా ద సిల్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 కోట్ల మంది జ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్ను ట్రంప్ హెచ్చరించారు.
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
Jai Shankar | భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇటీవల, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను క�
Sushmita Sen : గతంలో ఓ సారి డోనాల్డ్ ట్రంప్ను మాజీ విశ్వసుందరి సుస్మతా సేన్ కలిసింది. ఆ ఘటనకు చెందిన విషయాన్ని ఇటీవల ఆ మాజీ విశ్వసుందరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మిస్ యూనివర్స్ సంస్థకు పనిచ�
PM Modi | భారత్పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.
Tammy Bruce | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా (USA) పేర్కొంది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్�
లాటరీ పద్థతికి తిలోదకాలు ఇచ్చి నైపుణ్యతతో కూడిన ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే హెచ్-1బీ వీసాలు పంపిణీ చేయాలన్న కొత్త నిబంధనను వైట్ హౌస్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫేర్�