అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఎడం చేతిపై గాయం కన్పించటమే ఇందుకు కారణం. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
Ukraine War : దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై �
రష్యా, ఉక్రెయిన్, అమెరికా తొలి త్రైపాక్షిక చర్చలు శుక్రవారం అబుదాబిలో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి.
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్ర�
Trump | వెనెజువెలాపై జనవరి 3న జరిపిన దాడిలో ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే ఓ రహస్య సోనిక్ ఆయుధాన్ని మోహరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య�
Board of Peace: ట్రంప్ నేతృత్వంలో దావోస్లో బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ట్రంప్ ప్రతిపాదిత బోర్డు పేపర్లపై కొందరు నేతలు సంతకాలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు శాంతిస్త�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతో సైనిక ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్న వేళ ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని గ్రీన్లాండ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తున్నారు. దావోస్ సదస్సులో గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు.