అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ
సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్లోని తన ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకం విధించిన తర్వాత అమెరికాలో స్థిరపడిన భారతీయులకు బియ్యం ధరలు చుక్కలు చూపించనున్నాయి. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యానికి 50 శాతం అధికంగా చెల్
Reward | అగ్రరాజ్యం అమెరికా (USA) లో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా వెనెజులా అధ్యక్షుడు (Venezuela president) నికోలస్ మడురో (Nicolas Maduro) పై అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది.
Stock markets | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్పై విధించిన టారిఫ్ల భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) శుక్రవారం కుప్పకూలాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో సూచీలు భ�
Netanyahu | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో ఎలా వ్యవహరించాలనే అంశంపై తాను భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) కి కొన్ని సలహాలు ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjam
Marco Rubio: ఇండో, పాక్ ఉద్రిక్తతలను తగ్గించింది ట్రంప్ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా తెలిపారు.ఒకవేళ వాళ్లు యుద్ధాన్ని ఆపితే అప్పుడు ఆ దేశాలతో వాణిజ్యం చేయనున్నట్లు ట్రంప్ చెప్పారన్నారు.
Cambodia PM: డోనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వాలని కంబోడియా ప్రధాని హున్ మానెట్ డిమాండ్ చేశారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆయన ఈ ప్రకటన చేశారు. థాయిల్యాండ్తో సరిహద్దు సమస్యను పరిష్క
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడంలో తర్కబద్ధత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రిక్తతలను పెంచిన వేళ భారత్కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదురుకానున్నది.
భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్పై ఈ టారిఫ్లను వడ్డించారు.