దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు కుదేలుకావడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో సూచీలు తిరోగమనబాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి వెనక్కిమళ్లాయి. మదుపరుల ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జార�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలో�
ముంబై, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కితీసుకోవడంతోపాటు ఐటీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదొడుకుల నడుమ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 669.14 పాయింట్లు పెరిగి 85,231.92 వద్ద, నిఫ్టీ 158.10 పాయింట్లు అందుకుని 26,06 8.15 దగ్గర స్థిరపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులు లాభపడిన సూచీలు.. శుక్రవారం కూడా అదే ఊపులో ఆల్టైమ్ హై రికార్డు స్థాయిల్లోకి వెళ్తాయనుకున్నారంతా. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా రెండోరోజు గురువారం సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. చమురు, గ్యాస్ రంగ షేర్లతోపాటు పలు ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు విదేశీ సంస్థా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం ఎగిసి 84,950.95 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,988.09 స్థాయిని తాకిం�