దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులు లాభపడిన సూచీలు.. శుక్రవారం కూడా అదే ఊపులో ఆల్టైమ్ హై రికార్డు స్థాయిల్లోకి వెళ్తాయనుకున్నారంతా. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా రెండోరోజు గురువారం సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. చమురు, గ్యాస్ రంగ షేర్లతోపాటు పలు ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుకుతోడు విదేశీ సంస్థా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు ఆల్టైమ్ హై రికార్డు స్థాయిలకు చేరువయ్యాయి. బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 85వేల మార్కును దాటింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం ఎగిసి 84,950.95 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,988.09 స్థాయిని తాకిం�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, టెలికాం రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడోరోజూ బుధవా రం కూడా సూచీ లు భారీగా లాభపడ్డాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూ
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించా
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఇక తెరపడినట్టేనని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంటున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జూన్కల్లా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సె
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ దీపావళితో సంవత్ 2082 వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికిగాను ఆయా ప్రధాన బ్రోకరేజీ సంస్థలు తమ అంచనాలను, సిఫార్సులను ప్రకటించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుత�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రైవేట్ బ్యాంకులు, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం సూచీలను గట్టిగానే ప్రభావితం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో నూతన సంవత్సరం మొదలవబోతున్నది. కొత్త ఏడాదిపై మదుపరులు కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. దీపావళి దృష్ట్యా మంగళవారం ప్రత్యేకంగా జరిగే మూరత్ ట్రేడింగ్తో సంవత్ 2082 ప్రారంభం కాన�