దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడికి కారణంమైంది. ఫలితంగా చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్లు క
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడిదుడుకుల్లోనే పయనించవచ్చు. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోవడం.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు, ఈ ఆర్థి
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపర్లలో జోష్ను పెంచింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనడం మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు చ�
దేశీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభానికితోడు వర్షాభావ పరిస్థితుల భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం �
దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా నాలుగు రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలకు మెటల్, ఎనర్జీ, వినిమయ స్టాక్స్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటుండటంతో చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం మదుపర్లలో ఆందోళన పెంచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారం కూడా గల్ఫ్ పరిణామాల ప్రభావమే ప్రధానంగా కనిపించనున్నది. అమెరికా-ఇరాన్ల తీరు.. మదుపర్లను కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాడేలా చేస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 77,328.19 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధర�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఆటుపోట్లకు అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్ల వైఖరి పశ్చిమాసియాలో సంక్షోభంపై మదుపర్లలో స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోనివ్వడం లేదు మరి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు