ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు బాగానే కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) నమోదిత సంస్థల మార్కెట్ విలువ 2025 మొదలు ఇప్పటిదాకా రూ.30.20 లక్షల కోట్లు పెరిగింది మరి. ని
తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 112.09 పాయింట్లు పడిపోయి 85,041.45 దగ్గర నిలిచింది. నిఫ్టీ 75.90 పాయింట్లు దిగజారి 26,042.30 �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధులు వెనక్కి పోతుండటం, దేశీయంగా నెలకొన్న పలు పరిస్థితుల కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోల జాతర నడిచింది. మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణ జరిగింది. 2025లో 103 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు రాగా.. ఆల్టైమ్ హైలో రూ.1.76 లక్షల కోట్ల ఫండ్స్ను ఆయా కంపెనీలు చ
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి �
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలతోపాటు విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ర్యాలీ కారణంగా సూచీలు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ పడిపోయాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 77.84 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 84,481.81 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,780.19 స్థాయికి పెరి
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో స
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు కుదేలుకావడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో సూచీలు తిరోగమనబాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి వెనక్కిమళ్లాయి. మదుపరుల ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జార�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలో�