అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. దీంతో మదుప�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ మదుపరులు మాత్రం కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజూ బుధవారం కూడ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మెటల్, ఆటో రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడం కలిసొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు దన్నుగా నిలిచాయి.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉన్నది. గల్ఫ్ సంక్షోభం తీవ్రం కావడంతో మళ్లీ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల స�
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇంధన సెగ గట్టిగానే తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బుసలుకొడుతుండటంతోపాట గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న నిస్తేజం కారణంగా సూచీలు భారీగా పతనం చెందాయి. ప్రధానంగా ఆసియా �
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఎట్టకేలకు గురువారం కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో అటు బాంబే స్టాక్�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుప�
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను మెరుగుపరిచింది. దీంతో వరుసగా రెం�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడంతోపాటు ఐటీ రంగ షేర్లు వ�