దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారం కూడా గల్ఫ్ పరిణామాల ప్రభావమే ప్రధానంగా కనిపించనున్నది. అమెరికా-ఇరాన్ల తీరు.. మదుపర్లను కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాడేలా చేస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 77,328.19 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధర�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఆటుపోట్లకు అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్ల వైఖరి పశ్చిమాసియాలో సంక్షోభంపై మదుపర్లలో స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోనివ్వడం లేదు మరి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, సన్ఫార్మా షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం పడిపోయి 77,664 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 942.31 పాయింట్లు ద�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం వల్ల ఇరు సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా న
దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. భారతీయ టెలికాం రంగ దిగ్గజం జియో త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
దేశీయ స్టాక్ మార్కె ట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు కదంతొక్కాయి. వారాంతపు ట్రేడింగ్ ముగ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లోకి గత నెల మార్చిలో నికరంగా రూ.40,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల ఫిబ్రవరితో పోల్చితే ఇది 56 శాతం అధికం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా ప్రకటించిన సీజ్ ఫైర్పై అనిశ్చితి నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్య
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉ�