దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 166.26 పాయింట్లు లేదా 0.21 శాతం పడిపోయి 80,543.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 261.43 పాయింట్లు దిగజారింది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. మంగళవారం 22 పైసలు క్షీణించి ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి 87.88 వద్దకు పతనమైంది. ఒకానొక దశలోనైతే 87.95 స్థాయికి పడిపోవడం గమనార�
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ టాటా క్యాపిటల్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమవుతున్నది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద రూ.17,200 కోట్ల మెగా ఐపీవో కోసం అప్డేట్ చేసిన డ్రాఫ్ట్ పేపర�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు తెరపడింది. బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పై�
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టాలపాలయ్యాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే మదుపరుల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం ఎగబాకి 82వేల స్థాయికి ఎగువన 82,200.34 వద్ద స
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై మళ్లీ మోదీ సర్కారు దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే జీవిత బీమా రంగ కంపెనీ ఎల్ఐసీపై కన్నేసింది. దీంతో ఆ పనిని చక్కబెట్టేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ గురువారం కూడా భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. టారిఫ్ విధింపునకు సంబంధించి ఇంకా స్పష్టత ర
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. ఆయా రంగాల షేర్లను దూరం పెడుతూ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి కనబర్చలేదు. విదేశీ ఇన్వెస్టర్లు సైతం పెట
తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ రంగ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అమెరికా సూచీల ర్యాలీ కూడా దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 500 పాయ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఘరానా మోసం వెలుగుచూసింది. డెరివేటివ్స్ సెగ్మెంట్లో పొజీషన్లను తీసుకోవడం ద్వారా స్టాక్ ఇండీసెస్ను ఏమార్చి అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ వేల కోట్ల రూపాయల లాభాల�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు బ్యాంకింగ్ రంగ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూ చీల పతనానికి ఆజ్
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల సందడి నెలకొన్నది. మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నెలకొనడంతో కొన్ని నెలలపాటు వాయిదావేసిన కార్పొరేట్ సంస్థలు మళ్లీ తమ వాటాల విక్రయానిక�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు మధ్య తూర్పు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింద�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం కనిపించింది. సోమవారం మదుపరులు అమ్మకాలకు పెద్దపీట వేశారు. దీంతో ఉదయం ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సే�