దేశీయ మార్కెట్లోకి త్వరలో బాష్ ఎయిర్-కండీషనర్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా ఎండీ సంజయ్ సుధాకరన్ సంకేతాలిచ్చారు. కాగా, ఇప్పటికే యూరప్, మరికొన్ని దేశాల మార్కెట్లలో బాష్
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. బజార్లో ప్రతీది ఖరీదెక్కుతున్నది మరి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.40 శాతంగా నమోదైంది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సమ్మర్ ఎడిషన్గా క్రెటాను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.12 లక్షలుగా నిర్ణయించింది.
స్కోడా ఇండియా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన కుషక్ ఎస్యూవీ మాడల్ను తీసుకొచ్చింది. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ కారు గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
ఫోక్స్వ్యాగన్ మరో లగ్జరీ కారును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా సంస్థ ‘టేరాన్ ఆర్ లైన్' మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మంగళవారం అటు పుత్తడి, ఇటు వెండి రేట్లు మళ్లీ ఆల్టైమ్ హై గరిష్ఠాలను తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి విలువ ఒక్క�
మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. నూతన సంవత్సరంలో సరాసరిగా మరో 12 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తె�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది.