దేశీయ రోడ్లపైకి మరో నాలుగు కొత్త మాడళ్లు దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతితోపాటు ఎంజీ, వొల్వో, కియాలు తమ కొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.
బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం కూడా డౌన్ ట్రెండ్ కొనసాగింది. నగల వ్యాపారులు, మదుపరులు లాభాల స్వీకరణకే ఆసక్తి చూపిస్తున్నారు.
సరికొత్త సెల్టోస్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది కియా ఇండియా. పాతదాంతో పోలిస్తే ఈ నయా వెర్షన్ను భారీ మార్పులు చేసినట్లు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు కంపెన�
దేశీయ మార్కెట్లో ఫ్రెషర్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఇన్నాళ్లూ కొత్తవారిని దూరం పెడుతూవస్తున్న కంపెనీలు.. తిరిగి వారికి పెద్దపీట వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని టీమ్లీజ్ ఎడ్టెక్ కెరీర్
ఫోన్పే కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్కావడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లు. దేశీయ మార్కెట్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ విదేశీ సంస్థ వెనుకుండి సేవలు అందిస్తున�
దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు వేగవంతం చేసిన అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా..తాజాగా ఉద్యోగ నియామకాలను ప్రారంభించింది.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తొలిసారి రూ.89,000 మార్కును దాటాయి. ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు ఆల్టైమ్ హైని తాకుతూ శుక్రవారం ఏకంగా రూ.89,400 పలికింది. ఈ ఒక్కరోజే రూ.
ప్రపంచంలో అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లోకి మరో పల్సర్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాంటి బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన పల్సర్ ఎన్ఎస్125 బైక�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యూర్ ఈవీ..ఫ్రెంచ్నకు చెందిన బీఈ ఎనర్జీతో జట్టుకట్టింది. అడ్వాన్స్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం కుదుర్
దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మాడల్తో పోలిస్తే నూతన ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ బైకు ధర రూ.1.84 లక్షలుగా నిర్ణయించింది.
బంగారం ధరలు కొత్త ఏడాదిలోనూ రికార్డుల మోత మోగించడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రేటు 2025లో రూ.85,000 స్థాయికి వెళ్తుందని మార్కెట్ నిపుణు�
బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత శక్తివంతమైన వీ8 ఇంజిన్తో తయారైన ఎం5 మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించింది. లగ్జరీ కార్లకు భారత్లో డిమాండ్ అధికంగా ఉండటం�