దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తొలిసారి రూ.89,000 మార్కును దాటాయి. ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు ఆల్టైమ్ హైని తాకుతూ శుక్రవారం ఏకంగా రూ.89,400 పలికింది. ఈ ఒక్కరోజే రూ.
ప్రపంచంలో అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లోకి మరో పల్సర్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాంటి బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన పల్సర్ ఎన్ఎస్125 బైక�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యూర్ ఈవీ..ఫ్రెంచ్నకు చెందిన బీఈ ఎనర్జీతో జట్టుకట్టింది. అడ్వాన్స్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం కుదుర్
దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మాడల్తో పోలిస్తే నూతన ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ బైకు ధర రూ.1.84 లక్షలుగా నిర్ణయించింది.
బంగారం ధరలు కొత్త ఏడాదిలోనూ రికార్డుల మోత మోగించడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రేటు 2025లో రూ.85,000 స్థాయికి వెళ్తుందని మార్కెట్ నిపుణు�
బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత శక్తివంతమైన వీ8 ఇంజిన్తో తయారైన ఎం5 మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించింది. లగ్జరీ కార్లకు భారత్లో డిమాండ్ అధికంగా ఉండటం�
దేశీయ మార్కెట్లో స్లీప్వెల్, కర్లాన్ తదితర ప్రముఖ బ్రాండ్లతో పరుపుల్ని విక్రయిస్తున్న షీలా ఫోమ్ లిమిటెడ్ లాభాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్కి చెందిన వర్చూస్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన రెండేండ్లలోనే 50 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. సరాసరిగా ఒక�
ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని టయోటా కిర్లోస్కర్.. దేశీయ మార్కెట్లోకి ‘రుమియన్' నయా మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ మాడల్ను ప్రీమియం టీజీఏ ప్యాక�
దేశీయ సేవా రంగ కార్యకలాపాలు గత నెలలో దారుణంగా పడిపోయాయి. సెప్టెంబర్లో 10 నెలల కనిష్ఠానికి దిగజారినట్టు శుక్రవారం విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ నెలవారీ సర్వేల
బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్ కార్స్..దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ కల్లినన్ సిరీస్-2 మాడల్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.50 కోట్లు. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ మా�
హ్యుందాయ్ మోటర్ ఇండియా.. విద్యుత్తు ఆధారిత వాహనాలపై (ఈవీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరు (వచ్చే ఏడాది జనవరి-మార్చి)కల్లా దేశీయ మార్కెట్కు 4 ఎలక్ట్రిక్ వెహికిల్ మాడళ్లను పర