చెన్నై, ఆగస్టు 16: యమహా దేశీయ మార్కెట్లోకి హైబ్రిడ్ స్కూటర్ను పరిచయం చేసింది. 125 సీసీ ఇంజిన్తో తయారైన ఈ స్కూటర్ ఐదు రకాల్లో లభించనున్నది. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్లు అడ్వాన్స్ స్మార్ట్ ఫీచర్స్, ైస్టెలిష్ లుక్తో తయారు చేసింది.
ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.79,340 నుంచి రూ.1,02,790 ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్ మోటర్ జనరేటర్ టెక్నాలజీ, సైలెంట్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో తయారు చేసింది.