ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ..ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్జెడ్ సిరీస్, ఫ్యాసినో, రే జెడ్ఆర్ మాడల్స్పై రూ.7 వ�
దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రక
దేశీయ మార్కెట్కు సరికొత్త మాడల్ను పరిచయం చేసింది యమహా మోటర్. స్మార్ట్ కీతో రూపొందించిన ‘ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్' మాడల్ రెండు రంగుల్లో లభించనున్నది.
ఇండియా యమహా మోటర్ తమ 125సీసీ స్కూటర్ మాడళ్లు రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, ఫాసినో 125 ఫై హైబ్రిడ్లకు చెందిన దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నది. బ్రేక్ భాగాల్లో సమస్యల పరిష్కారార్థం ఈ రీకాల్కు ఈ జ�
ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.
దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్, 125 ఎఫ్1 హైబ్రిడ్ స్కూటర్లపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మిగత వాహనాలకు కూడా వర్�
Yamaha | త్వరలో మోటోజీపీ 2023 టోర్నమెంట్ జరుగనున్న నేపథ్యంలో ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా.. భారత్ మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ మోటో జీపీ మోటారు సైకిళ్లు ఆవిష్కరించింది.
మదీనాగూడలోని యమహా బ్లూ స్కేర్ షో రూం ప్రారంభమైంది. ఈ సందర్భంగా యమహా డైరెక్టర్ కవాయ్ హిడెఫుమీ మాట్లాడుతూ.. యమహా బైక్స్లకు ప్రత్యేక స్థానం ఉందని, యువకుల అభిరుచులకు అనుగుణంగా బైక్లను మార్కెట్లోకి తీస
యమహా ‘వైజెడ్ఎఫ్-ఆర్15’ ధర రూ.1.88 లక్షలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్స్..సరికొత్త బైకు ‘వైజెడ్ఎఫ్-ఆర్15ఎం’ని పరిచయం చేసింది. వార్షికోత్సవ ఎడిషన్గా విడుదల చేసిన ఈ స్పోర్�
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా మోటార్సైకిల్ ఇండియా మార్కెట్లో తమ వినియోగదారుల అభిరుచులకు తగినవిధంగా సరికొత్త వెహికల్స్ ను అందిస్తోంది. న్యూ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు మార్కెట్ లో సరికొత్త ట్రెండ్ న
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆసియా, యూరప్ మార్కెట్లలో రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేయనున్నట్టు యమహా మోటార్స్ వెల్లడించింది. ఈ01, ఈ02 పేరిట రెండు ఈ-స్కూటర్లను కంపెనీ త్వరలో కస్టమర�
న్యూఢిల్లీ : యమహా ఏరక్స్ 155 స్కూటర్ శ్రేణిలో యమహా మోటార్ ఇండియా తాజాగా న్యూ మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ను లాంఛ్ చేసింది. ఈ స్కూటర్ లాంఛ్ అయినప్పటి నుంచి మెరుగైన ఆదరణ రాబడుతుండగా న్యూ కల�