చెన్నై, ఏప్రిల్ 17: దేశీయ మార్కెట్కు సరికొత్త మాడల్ను పరిచయం చేసింది యమహా మోటర్. స్మార్ట్ కీతో రూపొందించిన ‘ఏరోక్స్ 155 వెర్షన్ ఎస్’ మాడల్ రెండు రంగుల్లో లభించనున్నది. ఈ స్కూటర్ ధర రూ.1,50,600గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.155 సీసీ సామర్థ్యంతో బ్లూ కోర్ ఇంజిన్తో తయారైన ఈ బైకు సీవీటీ ట్రాన్స్మిషన్, 4-స్ట్రోక్, 4-వాల్వ్య్ మోటర్ ప్రొడ్యుస్తో 15 పీసీల శక్తినివ్వనున్నది.