దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా విజృంభించాయి. మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతూ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. మంగళవారం గోల్డ్ రేటు తులం రూ.1,12,750 తాకితే.. సిల్వర్ కిలో రూ.1,28,800 పలికింద
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. ఇటీవలికాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిల�
మన దేశంలో బంగారం అంటే ఆస్తికాదు అంతకుమించే. అందుకే ఇప్పటికీ చాలామంది దాన్ని పెడితే ఇంట్లోనో లేదంటే బ్యాంక్ లాకర్లోనో అన్నట్టే ఉంటున్నారు. ఇటీవలికాలంలోనైతే ఇంటికంటే బ్యాంకే పదిలమని పరుగులు పెడుతున్నవ�
ప్రీమియం స్పోర్ట్స్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. అడ్వెంచర్ ఎక్స్ 390 మాడల్ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది.
Gold Prices | దేశీయ మార్కెట్లో దాదాపు 2 వారాలపాటు తగ్గడం లేదా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు.. మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,200దాకా ఎగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత)
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,470 దిగి లక్ష రూపాయల మార్కుకు దిగువన రూ.99,220 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూ�
దేశీయ మార్కెట్లో బుధవారం వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే ఢిల్లీలో కిలో ధర ఏకంగా రూ.1,900 ఎగిసి రూ.1,02,100కు చేరింది. సాధారణ కొనుగోలుదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫా అసో�
దేశీయ మార్కెట్కు నయా ఐ20 మాడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ రకం ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలుగా ని�
Gold prices | దేశీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ సన్నగిల్లిందా? అంటే.. అవునన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతకొద్దిరోజులుగా పసిడి ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే దే�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తీవ్రతరం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి అటు పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్, ఇటు భారతీ�