దేశీయ రిటైల్ మార్కెట్కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మిగతా షరతుల్లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్�
దేశీయ మార్కెట్లో కోకకోలా తన కార్పొనేటెడ్ బేవరేజెస్ కోసం నూరుశాతం రీసైక్లిడ్ పెట్ బాటిల్స్ను ప్రవేశపెట్టింది. 250 ఎంఎల్, 750 ఎంఎల్ ప్యాక్ సైజుల్లో వీటిని మార్కెట్లో విడుదల చేసినట్టు కోక కోలా ఇండియా �
దేశీయ మార్కెట్కు సరికొత్త ఐ20ని పరిచయం చేసింది హ్యుందాయ్ సంస్థ. 1.2 లీటర్ల ఇంజిన్ కలిగిన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాడల్ రూ.6.99 లక్షల నుంచి రూ.9.97 లక్షల లోపు, ఐవీటీ మాడల్ రూ.9.37 లక్షల నుంచి రూ.11.01 లక్షల లోపు ధర�
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. తమ పాపులర్ కరిజ్మా బ్రాండ్ను మళ్లీ పరిచయం చేసింది. మంగళవారం ఎక్స్ఎంఆర్ మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్షోరూం ధర ర�
దేశీయ మార్కెట్లోకి ఇటీవల అందుబాటులోకి వచ్చిన హ్యుందా య్ ఎక్స్టర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు 50 వేలకుపైగా బుకింగ్లు వచ్చాయి. కేవలం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నెల రో�
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడళ్లను పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే భారత్లో విడుదల చేయడం విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.
దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం అంచనాలకుమించి రాణిస్తుండటంతో అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఈ మార్కెట్పై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ వాహనాలను విడుదల చేయగా..తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కా�
జపాన్కు చెందిన ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ యునిక్లో.. దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నది. 2019లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు ఉత్తరాదిన ఏడు స్టోర్లు ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్కు ఎంట్రీ లేవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది. ఎస్1ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది.
EV Bikes | ఈ-బైకుల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్..దేశీయ మార్కెట్కు సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,05,000 నుంచి రూ.1,10,000 మధ్యలో లభించనున్న అంబియర్ ఎన్8ను ప్రవేశపెట్టింది.
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.
Office Space | దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దక్షిణాది రాష్ర్టాలదే హవా కనిపిస్తున్నది. టాప్-7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో దే�