దేశీయ మార్కెట్లో సత్తాచాటడానికి సిట్రాయిన్ మరో మాడల్ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ నయా మాడల్ ఎయిర్క్రాస్ ప్రారంభ ధర రూ.9.09 లక్షలుగా నిర్ణయించింది.
అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లా..రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ రెండు మాడళ్లను ప్రదర్శించింది.
మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. నూతన ప్లగ్-హైబ్రిడ్ ఎస్-క్లాస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్కు 32.3 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు ధరను రూ.2.20 కోట్లుగ�
ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. హోండా గోల్డ్ వింగ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.44.30 లక్షలుగా నిర్ణయించింది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా...తన తొలి హైబ్రిడ్ ‘సీల్ యూ ఎస్యూవీ’ని దేశీయ మార్కెట్కు పరిచయం చేయబోతున్నది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్న ఈ కా�
ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ యెజ్డీ మరో రెండు మోటర్సైకిళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు రూ.1,99,950 ధరను నిర్ణయించగా, అలాగే స్క్రాంబ్లర్ 650ని ధరను �
టాటా మోటర్స్ మరో ఈవీ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. గతంలో విడుదల చేసిన కర్వ్ సిరీస్లో భాగంగా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ మాడల్ను తీసుకొచ్చింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.16.
అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ వైఎల్ మాడల్ ధర రూ.61.99 లక్షలుగా నిర్�
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా..ఈ ఏడాదికిగాను దేశీయ మార్కెట్లోకి నయా సైరోస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.8.39 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లోకి త్వరలో బాష్ ఎయిర్-కండీషనర్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా ఎండీ సంజయ్ సుధాకరన్ సంకేతాలిచ్చారు. కాగా, ఇప్పటికే యూరప్, మరికొన్ని దేశాల మార్కెట్లలో బాష్
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. బజార్లో ప్రతీది ఖరీదెక్కుతున్నది మరి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.40 శాతంగా నమోదైంది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సమ్మర్ ఎడిషన్గా క్రెటాను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.12 లక్షలుగా నిర్ణయించింది.
స్కోడా ఇండియా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన కుషక్ ఎస్యూవీ మాడల్ను తీసుకొచ్చింది. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ కారు గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.