మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. నూతన సంవత్సరంలో సరాసరిగా మరో 12 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తె�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది.
గతకొద్ది రోజులుగా క్రమేణా క్షీణిస్తున్న బంగారం ధరలు.. గురువారం తిరిగి పుంజుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.640 పెరిగి రూ.1,38,340గా నమోదైంది. అంతకుముందు 3 రోజుల్లో రూ.4,600 పతనమైన విషయం తెలి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి మరో మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 2026 వెర్షన్గా విడుదల చేసిన ఈ వర్సెస్ 650 బైకు ధరను రూ.8.63 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో వెండికి డిమాండ్ నానాటికీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై రికార్డులను సృష్టిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మరో రూ.1,800 పుంజుకున్నది. దీంతో
దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ విజృంభించాయి. మంగళవారం తగ్గినప్పటికీ.. బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి రూ.2 లక్షల ఎగువన రేటు పలికింది. హైదరాబాద్లో ఏకంగా కిలో
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. సోమవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల విలువ రూ.4,000 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగ
కియా ఇండి యా.. దేశీయ మార్కెట్కు నయా సెల్టోస్ను పరిచయం చేసింది. వచ్చే నెల చివరి నుంచి అందుబాటులోకి రానున్న ఈ కారుకోసం ముందస్తు బుకింగ్ను ఇప్పటికే ప్రారంభించింది.
షియోమీ ఇండియా దేశీయ మార్కెట్లో రెడ్మీ సీరిస్లో భాగంగా మరో స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది షియోమీ ఇండియా. మూడు రకాల్లో లభించనున్న ఈ స్మార్ట్ఫోన్ రూ.12,499 నుంచి రూ.15,499 మధ్యలో లభించనున్నది.
తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పరుగందుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాము�
గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో దేశీయంగా ధరల
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం దేశీయంగా ధరలు దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటర్ కంపెనీ లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. హోండా ఓ ఏ(ఆల్ఫా) పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ను 2027లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్ట�
Diwali Sales | దేశీయ మార్కెట్లో దీపావళి అమ్మకాలు దద్దరిల్లాయి. ఏకంగా రూ.6 లక్షల కోట్లను దాటిపోయాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.6.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం తెలియజేసింది.