స్కోడా ఇండియా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన కుషక్ ఎస్యూవీ మాడల్ను తీసుకొచ్చింది. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ కారు గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
ఫోక్స్వ్యాగన్ మరో లగ్జరీ కారును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా సంస్థ ‘టేరాన్ ఆర్ లైన్' మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మంగళవారం అటు పుత్తడి, ఇటు వెండి రేట్లు మళ్లీ ఆల్టైమ్ హై గరిష్ఠాలను తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి విలువ ఒక్క�
మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. నూతన సంవత్సరంలో సరాసరిగా మరో 12 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తె�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది.
గతకొద్ది రోజులుగా క్రమేణా క్షీణిస్తున్న బంగారం ధరలు.. గురువారం తిరిగి పుంజుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.640 పెరిగి రూ.1,38,340గా నమోదైంది. అంతకుముందు 3 రోజుల్లో రూ.4,600 పతనమైన విషయం తెలి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి మరో మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 2026 వెర్షన్గా విడుదల చేసిన ఈ వర్సెస్ 650 బైకు ధరను రూ.8.63 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో వెండికి డిమాండ్ నానాటికీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై రికార్డులను సృష్టిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మరో రూ.1,800 పుంజుకున్నది. దీంతో