ఓలా ఎలక్ట్రిక్..దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఎస్1జెడ్ మాడల్ ప్రారంభ ధర రూ.79,999గాను, గరిష్ఠ ధర రూ.99,999గా నిర్ణయించింది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి వైజెడ్ఎఫ్-ఆర్2 స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో వైజెడ్ఎఫ్-ఆర్2 ధర రూ.2,30
బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా రేట్ల పెరుగుదల కనిపిస్తున్నది. నిజానికి ఈ ఏడాది జనవరి ఆఖర్లో ఆల్టైమ్ హై రికార్డు స్థాయికి చేరిన పసిడి విలువ.. ఆ తర్వాత రోజుల్లో క్రమేణా తగ్�
బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్కు నయా పల్సర్ బైకులను పరిచయం చేసింది. వీటిలో రూ.92,900 ధర కలిగిన పల్సర్ 125, రూ.1.15 లక్షల విలువైన పల్సర్ 150ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాకేశ్ శర్మ మాట్లాడుతూ..వచ్చే పండుగ �
ఎల్జీ అనుబంధ సంస్థ వాయు..దేశీయ మార్కెట్లోకి ఎంఎస్ఎంఈలకోసం కంప్రెస్స్డ్ ఎయిర్ సొల్యూషన్స్ పరికరాలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో అన్వర్ జై వరదరాజ్ మాట్లాడుతూ..దేశీయంగా తయారైన ఈ కంప్�
దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్ డిమాండ్ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) �
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు.. గతకొద్ది నెలలుగా నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పరుగులు పెట్టిన పసిడి రేట్లు.. ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించాయి.
దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది యమహా మోటర్స్. ఏరోక్స్ ఎలక్ట్రిక్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ రూ.1.67 లక్షల నుంచి రూ.2.82 లక్షల లోపు లభించనున్నది.
దేశీయ మార్కెట్లో సత్తాచాటడానికి సిట్రాయిన్ మరో మాడల్ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ నయా మాడల్ ఎయిర్క్రాస్ ప్రారంభ ధర రూ.9.09 లక్షలుగా నిర్ణయించింది.
అమెరికాకు చెందిన ఈవీల తయారీ దిగ్గజం టెస్లా..రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశంలో తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ రెండు మాడళ్లను ప్రదర్శించింది.
మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. నూతన ప్లగ్-హైబ్రిడ్ ఎస్-క్లాస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్కు 32.3 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు ధరను రూ.2.20 కోట్లుగ�
ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. హోండా గోల్డ్ వింగ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.44.30 లక్షలుగా నిర్ణయించింది.