Congress | తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ పగవట్టింది.. ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న వ్యవసాయాన్ని దెబ్బకొట్టాలని కంకణం కట్టుకున్నది. ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వ్యవసాయానికి 5 గం�
DK Shivakumar | కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్�
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ఉపసంహరించాలన్న ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ చేసిన ప్రతిపాద�
Karnataka | కులగణన విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా చీలింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తన గత టర్మ్లో నిర్వహించిన వివాదాస్పద కులగణన నివేద�
Karnataka Congress | కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించి సరిగ్గా ఆరు నెలలు. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని రాష్ట్ర ప్రజలు అప్పుడే చింతిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సీఎం సీటు లొల్లి అటుంచితే.. రాష్�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
DK Shivakumar | ఫాక్స్కాన్ యూనిట్ను హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు తరలించాలని కోరుతూ ఆ సంస్థ చైర్మన్కు తాను రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లేఖ ఫేక్ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకు
Minister KTR | రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదన�
‘వావ్ డీకేను నువ్వూ గుర్తించినందుకు థాంక్స్. కర్ణాటకలో దుమ్ము దులిపాడు అని తెలంగాణకు పంపారు. అతనిలో బిగ్ బి ని రాహుల్ గుర్తించారు. ఇప్పుడు నువ్వూ...’
KTR | రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్
Kannada Congress | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి.