కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�
DK Shivakumar | బీజేపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం దేశంలో ఒక అవినీతి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ
DK Shivakumar | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేప�
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు పదనుపెట్టాయి. కర్ణాటక అసెంబ్లీ
DK Shivakumar | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు సమన్లు జారీ చేసింది. అయితే, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే తన
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడిక�
న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండి�