కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది.
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం హలాల్, హిజాబ్ అంశాలను ముందుకు తెచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రజలను �
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్ ఓ గ్లోబల్ సెంటర్. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. �
గాంధీ పరివారం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ పరివారం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్కు మను�
కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే సూచనలు ఉన్నాయని మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి బొమ్మై ఈ వ్యాఖ్యలను సమర్థిస్తు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డ్రగ్స్ వ్యాపారి, వాటికి బానిస అని నళిన్ కుమార్ అనడం గమనార్హం. రాహుల్ గ�
కర్ణాటక కాంగ్రెస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, కనకపురా ఎమ్మెల్యే డీకే శివకుమార్ అవినీతి గురించి చర్చించుకుంటూ కెమెరాకు చిక్కారు.
బెంగళూరు; కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ఆ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. డీకే శివకుమార్కు సంబంధం �
బెంగళూరు, జూలై 10: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పట్టరాని కోపంతో అందరిముందు పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి జీ మాదెగౌడను పరామర్శించేందుకు శివకుమా�
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, పార్టీ కార్యకర్త చెంపపై కొట్టారు. మాండ్యాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పార్టీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీకే శివకుమార్ మాండ్యాకు వచ్చార�
బెంగళూర్ : కర్నాటకలో రాబోయ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తా
బెంగళూర్ : కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీలో నాయకత్వ మార్పు అంశం, అంత�