DK Shivakumar | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు సమన్లు జారీ చేసింది. అయితే, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయితే తన
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడిక�
న్యూఢిల్లీ, మే 31: మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 1న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. హవాలా లావాదేవీలు, పన్ను ఎగవేతకు
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో పాటు పలువురిపై మనీలాండింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలు చేసింది. ఐటీశాఖ సోదాల ఆధారంగా ఈడీ నమోదు చేసిన మనీలాండి�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది.
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం హలాల్, హిజాబ్ అంశాలను ముందుకు తెచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రజలను �
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్ ఓ గ్లోబల్ సెంటర్. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. �
గాంధీ పరివారం వల్లే కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తుందని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. గాంధీ పరివారం లేకుంటే కష్టమేనన్నారు. గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్కు మను�
కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే సూచనలు ఉన్నాయని మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి బొమ్మై ఈ వ్యాఖ్యలను సమర్థిస్తు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డ్రగ్స్ వ్యాపారి, వాటికి బానిస అని నళిన్ కుమార్ అనడం గమనార్హం. రాహుల్ గ�