Congress | గ్యారెంటీలు కాటగలిసాయి, వారెంటీలు మంటగలిసాయి. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటే ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ వ్యూహకర్త, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. పైగా అ
మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూర్చుంటారని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన �
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేస
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నాలుగు నెలలు కాలేదు. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతోపాటు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్నది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన అరెస్ట్ సంగతి నెల క్రితమే తెలుసా? అరెస్టును తప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు కోసం రాయబారం నెరిపారా? ఇందులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమ�
మాయలఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ నేతల జుత్తు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతిలో ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం డీకే శివకుమార్ కనుసన్నల్ల�
కర్ణాటకలో కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వెంటనే కొట్లాటల్లో మునిగిపోయింది. అది చూసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మేమేమైనా తక్కువ తిన్నామా? అంటూ ఎన్నికలకు ముందే తన్నుకుంటున్నారు.
DK Shivakumar | కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు.
Karnataka Cabinet | కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ రాష్ట్ర కేబినెట్ 34 మంది మంత్రులతో క